Home » fight
ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్, స్పెయిన్, అమెరికా, చైనా.. ఇప్పటివరకు హై రిస్క్ ఉన్నట్లుగా ప్రకటించబడిన దేశాలు.. ఆ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం కత్తి మీద సాము లాంటిదే.. అయినా ఆ సాము చ�
ఏపీ గవర్నర్ వద్దకు స్థానిక ఎన్నికల పంచాయతీ చేరింది. ఎన్నికలను వాయిదా వేయడంపై గుర్రుగా ఉంది ఏపీ ప్రభుత్వం. నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లిన సీఎం జగన్..రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రమేశ్ కుమార్పై ఫిర్యాదు చేసింది. విచక్షణాధికారాలను ఉపయో�
ప్రంచదేశాలన్నీ వణికిస్తున్న కరోనా(COVID-19) మహమ్మారిని ఎదుర్కోగలిగే వాక్సిన్లు, మందులు లేని ప్రస్తుత పరిస్థితుల్లో పరిశోధకులు కొత్త ఆశను కలిగిస్తున్నారు. ఆ వ్యాధి బారి నుంచి కోలుకున్నవాళ్ల రక్తంలో కరోనా తీవ్రత తగ్గించేందుకు, ట్రీట్మెంట్ అంది�
ప్రపంచదేశాలన్నీ కలిసి చేస్తున్న ఒకే ఒక యుద్ధం…కరోనా వైరస్. చైనాలో గతేడాది డిసెంబర్ లో మొదటగా వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు 110దేశాలకు పాకింది. వ్యాక్సిన్ లేని ఈ భయంకరమైన వైరస్ కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేలమంది ప్రాణా�
కరోనా వైరస్(coronavirus).. ఓ పెళ్లింట్లో తీరని విషాదం నింపింది. మరికొన్ని రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. కరోనా వైరస్.. డాక్టర్
హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. వనస్థలిపురంలోని డీమార్ట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు.
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నేతిగుట్లపల్లెలో విషాదం చోటు చేసుకుంది. అమ్మఒడి డబ్బు ఒకరి ప్రాణం తీసింది. అమ్మఒడి డబ్బు ఓ కుటుంబంలో చిచ్చు రేపింది. అమ్మఒడి
పందెం కోళ్ల పెంపకం అంత ఆషామాషీ యవ్వారం కాదు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు కోళ్లను కంటికి రెప్పలా చూసుకుంటారు. చిన్నపాటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(జనవరి 14,2020) తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వెళ్లనున్నారు. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అభిమానుల దాడిలో
రష్యా రాజధాని మాస్కోలోని అధికారులు నూతన సంవత్సరం గిఫ్ట్ గా చల్లని వాతావరణం కోసం కృత్రిమ మంచును తయారు చేసి రోడ్లపై మంచు వర్షాన్ని కురిపించారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలు విషయమేంటంటే.. 1886 నుంచి మాస్కోల�