Home » fight
girlfriends fight : Phone Callలో పరిచయం కాస్తా..స్నేహంగా మారింది. తొందరలోనే ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతి నమ్మింది. కానీ..కొద్ది రోజుల అనంతరం ఆమె కన్న కలలు హఠాత్తుగా చెదిరిపోయాయి. ఇన్ని రోజులు తనతో ప్రే
వాయు కాలుష్యం..మనుషుల ప్రాణాల్ని నిలువునా తీసేస్తుంది. కనిపించకుండా ప్రాణాల్ని హరించేస్తుంది. భారత్ లో వాయుకాలుష్యం అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విషయం �
KTR Focus On Nizamabad MLC Elections : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS పార్టీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. అన్ని ఎన్నికల్లో మోగిస్తున్నట్లే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయ ఢంకా మోగించాలని స్థానిక సంస్థల ప్రజ�
జీతం విషయంలో గొడవపడి యజమానిని హత్య చేశాడో ఉద్యోగి. ఉత్తర ప్రదేశ్లో ని షామ్లీకి చెందిన తస్లీమ్ (21) అనే యువకుడు ఢిల్లీ లో ఒక డైరీ ఫాం లో పని చేస్తున్నాడు. గతంలో హోటల్ లో పనిచేసిన తస్లీమ్ కరోనాలాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయాడు. దీంతో డైరీ ఫాం న�
నాలుగు నెలల ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేసినందుకు చెన్నై నగరంలోని కుంద్రాత్తూర్లో 21 ఏళ్ల యువకుడు తన ఇంటి యజమానిని పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాజీ బ్యాంకు ఉద్యోగి గుణశేఖరన్(50) తన ఇంట్లో ఒక భాగాన్ని మెకానిక్-కమ్-డ్�
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలు(మే-17,2020వరకు)పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రహోంమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లల�
ప్రాణం ఎంతో విలువైంది. కానీ కొందరికి దాని విలువ తెలియడం లేదు. అకారణంగా ప్రాణం తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు, తగాదాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని సంఘటనల్లో ఆత్మహత్యలక
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
కరోనా వైరస్ యొక్క అధిక తీవ్రత ఇంకా రాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)డైరక్టర్ జనరల్ టెడ్రస్ ఆడానమ్ గేబ్రియసస్ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న కరోనా మహమ్మారి యొక్క అత్యంత తీవ్రత ముందు ముందు ఇంకా ఉ�
కరోనా వైరస్ భయంతో జమ్మూకశ్మీర్ లో వేలసంఖ్యలో చెట్లను నరికేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో 42వేల ఆడ “పోప్లార్”చెట్లను నరికేయాలని గత వారం స్థానిక యంత్రాంగం సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ను ఆదేశించింది. రైతులు,ప్రేవేట్ ల్