Home » fighting
వారిద్దరూ డాక్టర్లు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. హనిమూన్ ప్లాన్ కూడా చేసుకున్నారు. ఇంతలో కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడింది. అంతే, వారికి తమ విధి నిర్వహణ
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఒకరు తల్లి మరణించినా, మరొకరికి చేతి విరిగినా విధులు నిర్వర్తించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియాలో కూడా రోజురోజుకు విస్తృతం అవుతుంది. కరోనా ఎఫెక్ట్ చాలా రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోండగా.. తెలంగాణలో కూడా కరోనా వచ్చిందంటూ వచ్చిన వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో అవగాహ
చైనాను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ను తరిమికొట్టేందుకు రోబోలు రంగంలోకి దిగాయి. COVID-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. కరోనా నుంచి మేం కాపాడుతామంటూ రోబోలే అన్ని పనులు చేసేస్తున్నాయి. ఆస్పత్రులన్ని క్లీన్ చే�
సీతానగరం మండలం రఘుదేవపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి లోకేష్ వెళ్లారు. తొర్రేడు కాలువ దగ్గర ఆయనకు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికాయి. ర్యాలీగా బయలుదేరిన లోకేష్కు.. వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. మునికూడలి గ్రామం దగ్గర వం�
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం, గోపవరంలో ఎంపీటీసీ ఎన్నిక చిచ్చు రేపింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్నారు. కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. చాలా మంది గాయపడ్డారు. గాయాలైన వారిని ఖమ్మం ప్రభుత�
కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అఖిలపక్షం ధర్నా సాక్షిగా ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనగా, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంతాపంగా తెలంగాణలోని అఖిలపక్షం ఆధ్వర్యంలో మే 11వ తేదీ శనివారం ఉదయం ఇంద
బాలివుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్, ఆలియా భట్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఫైర్ బ్రాండ్ కంగనా ఛాన్స్ దొరిగితే చాలు ఆలియాని టార్గెట్ చేసి తన మీద మాటల తూటాలు పేలుస్తుంది. వీళ్ళ మధ్య గొడవ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రీసెంట్ గా జరిగిన ఓ
తెలంగాణ కాంగ్రెస్ నేతలు బాహా బాహీగా కొట్టేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్ సమక్షంలోనే కార్యకర్తలు తన్నులాడుకున్నారు..ఒకరిపై ఒకరు పిడుగుద్దులు కురింపించుకున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతర్ధి పార్టీల నేతల�
విజయవాడ : ప్రత్యేక హోదా కోరుతూ మరోసారి ఏపీ బంద్ జరుగుతోంది. కేంద్రం ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడం లేదంటూ గతంలో కూడా బంద్లు కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా హోదా సాధన సమితి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం బంద్కు పిలుపునిచ్చింది. అయితే…ఈ బంద్�