-
Home » filed
filed
Minister KTR : బండి సంజయ్ పై పరువునష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్
May 13, 2022 / 04:51 PM ISTనిరాధార ఆరోపణలు చేశారని కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు బయటపెట్టాలని లేకుంటే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అప్పుడే కేటీఆర్ అప్పుడే డిమాండ్ చేశారు.
AP High Court : రాజధాని అమరావతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
May 5, 2022 / 12:54 PM ISTరాజధాని అమరావతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి 90 నామినేషన్లు
February 23, 2021 / 07:04 AM ISTGraduate MLC elections : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్తో పాటు నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి టీఆర్ఎస్ తరపున మాజీ ప్రధాని పీవీ…
మంత్రి కొడాలి నాని హౌస్ మోషన్ పిటిషన్పై వాదనలు పూర్తి
February 17, 2021 / 09:15 PM ISTMinister Kodali Nani House Motion Petition : ఏపీ మంత్రి కొడాలి నాని దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా…
కారును ఢీకొట్డాడని చేయి చేసుకున్న నటుడు మహేశ్ మంజ్రేకర్!
January 18, 2021 / 03:19 PM ISTCase filed against Mahesh Manjrekar : బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు ఇతర భాషా చిత్రాల్లో నటించిన మహేశ్ మంజ్రేకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును ఢీకొనడంతో తనపై చేయి…
కరోనా కాలర్ ట్యూన్, అమితాబ్ వాయిస్ వద్దంటూ పిటిషన్
January 8, 2021 / 01:55 PM ISTamitabh bachchan caller tune on covid 19 : బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్పై ఢిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనాపై అవగాహన…
Parliament Session : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికయ్యేది ఎవరో
September 12, 2020 / 06:54 AM ISTRajya Sabha deputy chairman poll : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ పదవి కోసం మూడు ప్రధాన పార్టీలు కీలక పాత్ర పోషించబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు అధికార…
కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అయినా..ఆసుపత్రులకు తగ్గుతున్న రద్దీ..ఫీజుల ఎఫెక్ట్
August 28, 2020 / 10:39 AM ISTకరోనా కేసులు పెరుగుతున్నాయి..కానీ..ఆసుపత్రులకు మాత్రం రోగులు రావడం లేదు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారు 14 శాతం పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో నెల రోజుల్లో 21 శాతం ఇన్ పేషెంట్లు తగ్గుతున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో…
వీడిని ఏం చేయాలి, డాక్టర్ పై ఉమ్మేసిన కరోనా పేషెంట్, హత్యాయత్నం కేసు నమోదు
April 13, 2020 / 02:46 AM ISTతమ ప్రాణాల పణంగా పెట్టి కరోనా బాధితులకు ట్రీట్ మెంట్ చేస్తున్నారు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది. విపత్కర పరిస్థితుల్లోనూ ఎంతో ధైర్యంగా వారు విధులు నిర్వహిస్తున్నారు.
కొత్తగూడెం డీఎస్పీ వంట మనిషికి కరోనా..ఈమె ద్వారా ?
March 25, 2020 / 05:07 AM ISTతెలంగాణాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారికే కాకుండా..వీరి ద్వారా స్థానికులకు కరోనా వైరస్ సోకుతోంది. 2020, మార్చి 24వ తేదీ…