Home » final
టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం చెంది 85పరుగుల తే�
మహిళల టీ20 ప్రపంచకప్-2020 ఫైనల్ పోరు ప్రారంభం అయ్యింది. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 2020 టీ20 ప్రపంచకప్లో ఈసారీ అంచనాలకు మించిన ఆటతో అజేయంగా నిలిచి తొలిసారి తుదిపోరుకు చేరుకుంది భారత మహిళల జట్టు.&nbs
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు.. ఉత్కంఠగా గడుపుతున్న సమయం.. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా తుది సమరానికి సిద్ధమయ్యింది. కాసేపట్లో మెల్బోర్న్ వేదికగా జరగనున్న ఫైనల్లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాతో హన్మన్ సేన తలపడుత�
కొన్ని మ్యాచ్లు జరగకుండానే ఫలితాలను నిర్దేశిస్తాయి. తాజాగా T-20 ఉమెన్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే చోటు చేసుకుంది. మహిళల పొట్టి ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగు సార్లు సెమీఫైనల్ చేరిన టీమిండియా..ఒక్కసారి కూడా ఫైనల్లో చోటు దక్కించుకోలేదు. �
దశాబ్ధాలుగా క్రికెట్ పుట్టినప్పటి నుంచి ఆ దేశం ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో ఒక్క కప్ కూడా అందలేదు. అయితే అండర్-19 ప్రపంచకప్లో మొదటిసారి ఫైనల్లోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ టీమిండియాపై 3వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. �
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ సంచలనం యశస్వి జైశ్వాల్ మరోసారి అద్భుతంగా రాణించాడు. క్లిష్టపరిస్థితుల్లో తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్తో ఫైనల్ పోరులో యశస్వి(88: 121 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్) అర్ధశతకంతో రాణించడంతో యువ భారత్ మెర�
రాష్ట్రంలో 3 రాజధానుల ఏర్పాటు నిర్ణయం దాదాపుగా అయిపోయిందని..ఇప్పుడు నిర్ణయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాజధాని విషయంలో జోక్యం చేసుకోబోమని కేంద్రం ముందే చెప్పిందన్నారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై గంటలు గడిచిపోతున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 6గంటలలోపు విధుల్లో చేరాలన్న అల్టిమేటంకు కొద్ది గంటలు మాత్రమే మిగిలివుంది. అయినా..
ఇవాళ(సెప్టెంబర్-29,2018)మన్ కీ బాత్ 57వ ఎసిపోడ్ లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ..దసరా పండుగ సీజన్ దేశంలో మొదలైన సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ బుంధువులు,కుటుంబసభ్యులతో సుఖసంతోషాలతో గడపా
తల్లిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి మైదానంలో అంతగా రాణించలేకపోతున్న సెరెనా కథ ముగిసినట్లేనని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు. చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించాలనుకున్న కల అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది. ఈ అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా వి