Home » Finance
నెలకు లక్షలాది రూపాయలు సంపాదించాలంటే ఏయే నైపుణ్యాలు పెంచుకోవాలో తెలుసా?
విద్యార్థులకు స్కాలర్షిప్: మహారాష్ట్ర ప్రభుత్వం 5 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ. 1,000 నుండి రూ. 5,000, 8వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు రూ.1,500 నుండి రూ. 7,500 వరకు స్కాలర్షిప్ను ప్రకటించింది. అంతేకాకుండా, విద్యార్థులకు యూనిఫారాలు ఉచితంగా అందజేయన�
తూర్పుగోదావరి జిల్లా యానాంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక గోపాల్నగర్లోని మోకా గార్డెన్స్కు చెందిన మోకా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని తన ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి కత్త
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తుల ఇళ్లలో పోలీసులు నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అనంతమాత్రంగానే ఉందని.. ఈ సమయంలో ధరలు తగ్గిస్తే రాష్ట్ర ఖజానాపై మరింత భారం పడే అవకాశం ఉందని వివరించారు.
సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల పెరుగుదల, కంటైనర్ల ధరలు, లాజిస్టిక్స్ ఇబ్బందులు వెరసి పరిశ్రమ ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు అడ్డంకులుగా మారాయన్నారు.
జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇటీవలే భారీగా ఉద్యోగాలు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది.
కరోనా మహమ్మారి అన్ని రంగాలను ఆగం..ఆగం చేస్తోంది. కరోనా ఎంట్రీతోనే క్యాబ్ డ్రైవర్ల బతుకు బండికి బ్రేకులు పడగా.. ఇప్పుడు లాక్డౌన్తో వారి జీవితాలు పూర్తిగా రోడ్డునపడ్డాయి. తమ బండి చక్రం కదలకపోవడంతో.. ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్ 2020 – 21ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2020, ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11.00గంటలకు ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ఈమెకు ఇది రెండోసారి. ఇది సామాన్యుల బడ్జెట్గా
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. మంగళవారం ఎన్పీపీ నాయకుడు అజిత్ పవార్,కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థరోట్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిసి మూడుపార్టీల మధ్య పవర్ షేరింగ్ ఫ�