Home » Finance Minister Nirmala Sitharaman
2022 బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో మాట్లాడుతూ..ఈ బడ్జెట్ రాబోయే 25 ఏళ్ల అమృతకాలానికి పునాది అని వెల్లడించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పేపర్లెస్ యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మల నాల్గోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.
రెట్రోస్పెక్టివ్ పన్ను విధానం రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందులో భాగంగా ఇన్కమ్ టాక్స్ చట్టాన్ని సవరించనుంది. దీనికి సంబంధించి లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును ప్రవేశ పెట్టారు.
ఏపీ సీఎం జగన్ దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఆయన పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. 2021, జులై 10వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ వెళుతారు.
వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం పునరాలోచనలో పడింది. టీకాలను కేంద్రమే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. వ్యాక్సిన్ల సేకరణ కోసం ఆయా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో పలు
చిన్నమొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించాలన్న నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం చూపుతుందని భావించిన కేంద్రం రాత్రికి రాత్రే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుం
దేశ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ధరల పోటు తప్పదని తేల్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి ముడిచమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం(ఏటీఎఫ్), సహజవాయువు(గ్యాస్)ను తీసుకొస్తే పన్నుల భారం తగ్గే అవకాశం ఉంటుందని, ధరల నుంచి కాస్త రిల�
good news for gold buyers in budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సోమవారం(ఫిబ్రవరి 1,2021) బడ్జెట్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత�
Aadhaar linking deadline : కస్టమర్ల బ్యాంకు ఖాతాలను ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం(నవంబర్ 10, 2020) న ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందుకోసం ఆమె మార్చి 31, 2021ని డైడ్ లైన్ గా విధించారు. ఈ డైడ్ లైన్ లోగా దేశవ్యాప్తంగా ఉన�
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొన్న యెస్ బ్యాంకు నుంచి నగదును ఉపసంహరించుకొనేందుకు ఖాతాదారులు బ్యాంకుల ముందు క్యూ కట్టడంతో కేంద్ర ప్రభుత్వం వారికి అభయమిచ్చింది. యెస్ బ్యాంకు డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉన్నదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి న�