-
Home » Financial support
Financial support
ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పథకం? వారికి రూ.15,000
ఈ పథకాన్ని అమలు చేయడానికి రూ.400 కోట్లు ఖర్చవుతాయని అంటోంది.
PM Vishwakarma Yojana : రూ.2 లక్షల రుణం, రూ.15 వేల సాయం.. కేంద్రం కొత్త పథకం, పూర్తి వివరాలు
ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.PM Vishwakarma Yojana Scheme
New Scheme for Poor Prisoners : పేద ఖైదీల కోసం కేంద్రం కొత్త పథకం .. హోంశాఖ ప్రకటన
పేద ఖైదీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
The Union Cabinet: ఎరువులపై సబ్సిడీ కొనసాగిస్తూ కేబినెట్ నిర్ణయం
రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం సబ్సిడీని పెంచారు.
World Bank: యుక్రెయిన్కు వరల్డ్ బ్యాంక్ భారీ సాయం
వారాల తరబడి రష్యాతో పోరాడుతున్న యుక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యూకే పీఎం బోరిస్ జాన్సన్ తాము 100బిలియన్ డాలర్ల సాయం ప్రకటిస్తున్నట్లు చెప్పగా ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా
PM Kisan Scheme : రైతులకు శుభవార్త.. రేపు ఖాతాల్లోకి డబ్బులు, మీ పేరుందో లేదో ఇలా చెక్ చేసుకోండి…
దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద 9వ విడత నిధులు విడుదల చేయనున్నారు.
Indian Woman Abandoned in US: పెళ్లైన కొద్ది రోజులకే అమెరికా తీసుకెళ్లి వదిలేసిన భర్త.. ప్రైవేట్ పార్ట్ చెక్ చేస్తూ వేదింపులు
వరకట్న వేదింపులకు మరో యువతి జీవితం సందిగ్ధంలో పడిపోయింది. బీహార్ లోని పాట్నాకు చెందిన యువతి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లగానే అక్కడే వదిలిపెట్టేశాడు. ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండానే విడిచిపెట్టాడు. తల్లిదండ్రులు ఏం చేయలేని నిస్స
Reliance Foundation: రిలయన్స్ పెద్ద మనసు.. కరోనాతో చనిపోతే రూ.10లక్షలు.. ఐదేళ్ల జీతం!
కరోనా సంక్షోభం సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) తన ఉద్యోగుల కోసం పెద్ద మనసు చేసుకుని పెద్ద ప్రకటన చేసింది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు వచ్చే ఐదేళ్లపాటు రిలయన్స్ కంపెనీ ప్రతీనెల జీతం చెల్లిస్తూనే ఉంటుందని ప్రకటించిం�
జీవితాంతం పోషించాలని తల్లిదండ్రులపై కేసు వేసిన కొడుకు..తర్వాత
కన్నందుకు తనను జీవితాంతం పోషించాలని తల్లిదండ్రులపైనే కోర్టులో కేసు వేశాడో ఓ కొడుకు.
వంద మంది అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసిన కత్రినా కైఫ్
లాక్ డౌన్ పూర్తయ్యి దేశవ్యాప్తంగా అన్లాక్ అవతుండడంతో బాలీవుడ్ తారలు ఒక్కొక్కరుగా షూటింగ్లలో పాల్గొనేందుకు వస్తున్నారు. అయితే, కరోనా మరియు లాక్డౌన్ కారణంగా, చిత్ర పరిశ్రమలో చాలా మంది బాలీవుడ్ డ్యాన్సర్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు.