fir

    gold smuggling case : ఈడీ అధికారులపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు

    March 19, 2021 / 05:49 PM IST

    గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో ఏకంగా కొందరు ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్(ED)​ అధికారులపైనే కేరళ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్​పై ఒత్తిడి చేసి, సీఎంకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్�

    Covid Protocol : కరోనా నిబంధనలు, భద్రతపై రాజీ పడేది లేదు..బాలీవుడ్ నటుడిపై కేసు

    March 15, 2021 / 01:38 PM IST

    బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు చేయడం గమనార్హం. FIR నమోదు చేసినట్లు బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) వెల్లడించింది.

    పెళ్లి పేరుతో రూ.కోటి కొట్టేసింది, 73ఏళ్ల వృద్ధుడికి బ్యాంకు ఉద్యోగిని టోకరా

    March 8, 2021 / 08:35 AM IST

    ఆ వృద్ధుడి పేరు జెరాన్‌ డిసౌజా. వయసు 73ఏళ్లు. మలద్‌ ప్రాంతంలో నివాసం ఉంటాడు. 2010లో తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని జెరాన్ విక్రయించాడు. దాంతో వచ్చిన రూ.2 కోట్లను ప్రైవేట్ బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశాడు. 2019లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్, దానిపై వడ్డ�

    డీజీపీపై ఐపీఎస్ మహిళా ఆఫీసర్ లైంగిక వేధింపుల కేసు

    March 1, 2021 / 07:08 AM IST

    FIR against Tamil Nadu DGP: డీజీపీ రాజేశ్ దాస్, ఎస్పీ డీ కణ్ణన్ అనే వ్యక్తులపై ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ తనపై లైంగిక దాడి జరిగిందంటూ లిఖిత పూర్వకంగా అధికారిక కంప్లైంట్ చేశారు. ఈ క్రమంలో స్పెషల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) రాజేశ్ ద

    చిక్కుల్లో యువరాజ్.. ఎఫ్ఐఆర్ నమోదు!

    February 15, 2021 / 12:01 PM IST

    ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా గతేడాది భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ దళితులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హర్యానాలోని హిసార్‌లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. న్యాయవాది, దళిత మానవ హక్కుల కన్వీనర్ రజత్ కల్సన్ ఫిర్యాదు మేరకు.. మాజీ ఆల్ రౌ�

    పోలీసులపై స్టింగ్ ఆపరేషన్…నలుగురు జర్నలిస్ట్ లపై FIR నమోదు

    December 6, 2020 / 04:04 PM IST

    FIR Against 4 Journalists న‌లుగురు జ‌ర్న‌లిస్టుల‌పై గుజరాత్ పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లో… స్టింగ్ ఆపరేషన్ నిర్వహించేందుకు నలుగురు జర్నలిస్ట్ లు ఓ పోలీస్ స్టేషన్ లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. �

    బండి, అక్బరుద్దీన్ లపై కేసులు నమోదు

    November 28, 2020 / 10:20 AM IST

    FIR filed against Bandi sanjay and akbaruddin : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై సుమోటో కింద కేసు పోలీస్ శా�

    హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… సిద్దిపేటలో ఎఫ్ఐఆర్‌పై క్వాష్ పిటిషన్

    November 12, 2020 / 05:33 PM IST

    Raghunandan quash petition : దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లళ్లో రూ.18 లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధ

    కౌన్ బనేగా కరోర్‌పతి, అమితాబ్ బచ్చన్‌లపై ఎఫ్ఐఆర్

    November 3, 2020 / 01:58 PM IST

    Amitabh Bachchan: కౌన్ బనేగా కరోర్‌పతి 12 నిర్వాహకులపై, అమితాబ్ బచ్చన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మతపరమైన సెంటిమెంట్లను హర్ట్ చేసినందుకుగానూ ఫిర్యాదు చేశారు. శుక్రవారం కరమ్‌వీర్ ఎపిసోడ్ లో పై సోషల్ యాక్టివిస్ట్ బెజవాడ విల్సన్, యాక్టర్ అనూప్ సోనీలు హాట్ సీట్

    ఇండ్-భరత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌లో సోదాలపై సీబీఐ ప్రకటన!

    October 8, 2020 / 08:34 PM IST

    Indo-Bharat Thermal power limited : ఇండ్-భరత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌లో సోదాలపై సీబీఐ ప్రకటన జారీ చేసింది. బ్యాంకులను మోసం చేసిన వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో రూ.826.17 కోట్ల మోసానికి పాల్పడినట్ట�

10TV Telugu News