Home » fir
ఆశిష్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట హాజరవుతాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు.
ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆర్ఎస్ఎస్ విషయంలో ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
దర్శకుడు మణిరత్నంపై కేసు నమోదైంది. చిత్ర షూటింగ్ సమయంలో ఓ గుర్రం మృతికి కారణమైనట్లు అతడిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పెళ్ళికి ముందే నిశ్చతార్ధానికే అడిగిన వరకు కట్నం ఇచ్చారు. కానీ ఆ యువకుడి కుటుంబానికి ఆశ తీరలేదు. యువతి కూడా ఉన్నత చదువులు చదువుకొని ఉండడంతో ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తామని.. పెళ్లి తర్వాత ఇద్దరూ ఉద్యోగాలైతే వారి జీవితం ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్
గత 108 సంవత్సరాల కాలంలో అతిపెద్ద కార్చిచ్చు చెలరేగటం ఇదే తొలిసారి. కార్చిచ్చు కారణంగా లక్షలాది ఎకరాల్లో అటవీ సంపద దగ్ధమౌతుంది.
అయోధ్య ల్యాండ్ డీల్ వివాదంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామమందిర ట్రస్టు బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఓ జర్నలిస్ట్, మరో ఇద్దరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
లూడో గేమ్కు సంబంధించి బొంబాయి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, లూడో అదృష్టానికి సంబంధించిన ఆట అని, నైపుణ్యానికి సంబంధించినది కాదు అంటూ పిటీషనర్ పేర్కొన్నారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆడుతున్న లూడో గేమ్ను లక్కీ గేమ్గా ప్రకటిం�
దేశంలో కరోనా వైరస్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ఆరోపిస్తూ ఇటీవల ఢిల్లీ వీధుల్లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.
ఒకే చోట భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్దని చెప్పిన పోలీసులపై కొందరు విచక్షణారహితంగా దాడికి దిగారు.
ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్సింగ్కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై రూ. 100 కోట్ల వసూళ్ల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ పరమ్బీర్సింగ్ దాఖలు చేసిన పిటిషన్ని బుధవారం బాంబే హైకోర్టు