Home » first phase
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని తెలిపారు.
హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు పడింది. హెచ్ ఐవీని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ వియవంతంగా పూర్తి అయినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జపాన్కు చెందిన యకహోమా గ్రూప్నకు చ�
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
అస్సాంలో మొదటి దశలో, గౌహతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఆన్లైన్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్రమంగా దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రారంభిస్తారు.
శనివారం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా..ఇందులో 26 సీట్లలో గెలుపు బీజేపీదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి 2021, మార్చి 25వ తేదీ గురువారంతో తెరపడనుంది.
Panchayat Election Results : ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరింది. ఇప్పటికే చాలా చోట్ల ఫలితాలు వెలువడగా.. మిగిలిన చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద
first phase panchayat elections in AP : ఏపీలో పార్టీ రహితంగా జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు విజయదుందుభి మోగించారు. టీడీపీ మద్దతుదారుల అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. పంచాయతీ తొలి దశ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి మద్దతుదారులు అంతగా ప్�