-
Home » first phase
first phase
గ్రామ పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో కాంగ్రెస్ జోరు..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితాలే నిదర్శనం అన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. తొలి విడతలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం. ఈ పత్రాలు తప్పనిసరి.. ఎంత డిపాజిట్ చేయాలంటే..
Local Body Elections మొదటి దశలో భాగంగా 31 జిల్లాల్లోని 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 2,963 ఎంపీటీసీ, 292 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
గాజా యుద్ధం ముగింపు.. మొదటి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకం.. డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్..
Israel-Hamas ceasefire : రెండేళ్ల గాజా యుద్ధానికి ఎండ్ కార్డు పడింది. గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్లు
లోకేష్ అమిత్ షా కలిస్తే మాకేంటి,అమితాబ్ బచ్చన్ను కలిస్తే మాకేంటి : బొత్స సత్యనారాయణ
ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..26 నుంచి 175 నియోజక వర్గాల్లో బస్సు యాత్రలు జరపాలని నిర్ణయించామని తెలిపారు.
HIV Vaccine Clinical Trials : హెచ్ఐవీ వ్యాక్సిన్లో అభివృద్ధిలో ముందడుగు.. తొలి దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్
హెచ్ఐవీ వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు పడింది. హెచ్ ఐవీని ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన వ్యాక్సిన్ తొలి దశ క్లినికల్ ట్రయల్స్ వియవంతంగా పూర్తి అయినట్లు వెల్లడించారు.
AP CM Jagan Anakapalli Tour : నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన..ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురంలో ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. జపాన్కు చెందిన యకహోమా గ్రూప్నకు చ�
UP Election 2022: ముగిసిన తొలి దశ యూపీ ఎన్నికల పోలింగ్
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.
Online Liquor Delivery: ఆన్లైన్లో మద్యం.. హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్
అస్సాంలో మొదటి దశలో, గౌహతి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో ఆన్లైన్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్రమంగా దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రారంభిస్తారు.
బెంగాల్ లోని ఆ 30 స్థానాల్లో 26 బీజేపీ ఖాతాలోనే..ప్రజలకు అన్నీ తెలియనివ్వం : అమిత్ షా
శనివారం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా..ఇందులో 26 సీట్లలో గెలుపు బీజేపీదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
First phase elections : బెంగాల్ లో 5, అస్సాంలో 12 జిల్లాల్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్..ఓటర్ ఎటువైపు
బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రేపే మొదటి విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో కీలక ఘట్టమై.. ప్రచారానికి తెరపడటంతో.. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాయి పార్టీలు.