-
Home » fishermen
fishermen
మొంథా తుపాను ఎఫెక్ట్.. మత్స్యకారుల కుటుంబాలకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం ..
Montha Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మొంథా’ తీరం దాటింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య ..
నిరుద్యోగులకు రూ.3000 భృతిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన..
ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం.
ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో 20 శాతం పేద మత్స్యకారులకు ఇస్తాం..
సముద్రపు ఒడ్డున ఉండే మత్యకారుల జీవితాల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.
ఇది సినిమా షూటింగ్ కాదురా అయ్యా.. శ్రీశైలంలో చేపల వేట.. వందల సంఖ్యలో ఒక్కసారిగా వచ్చిన మత్స్యకారులు
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదిపై ఉన్న డ్యామ్లు అన్ని నిండుకుండలా మారాయి.
గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు : ఎమ్మెల్యే వాసుపల్లి
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ను ఆధునీకరణ చేయనున్న తరుణంలో ప్రమాదం జరగడం దురదృష్టకరం అన్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 40 బోట్లు
భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక బోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. కళ్ళెదుటే జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Pawan Kalyan : మీ నమ్మకాన్ని సరైన వ్యక్తుల దగ్గర పెట్టడం లేదు- మత్స్యకారులతో పవన్ కల్యాణ్
Pawan Kalyan : ఈ అభివృద్ధి వెనక విధ్వంసం ఉందన్నారు. మీకు ఉపాధి అవకాశాల కోసం సంపూర్ణంగా కృషి చేస్తా.
Bapatla : వేటపాలెం సముద్ర తీర ప్రాంతాల్లో ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ
గ్రామ బహిష్కరణకు గురైన వారిని రామాపురంవాసులతో కలిపేందుకు కటారివారిపాలెంకు చెందిన మత్స్యకార తెగ కాపు పెద్దలు చర్చలు ఏర్పాటు చేశారు.
Matsyakara Bharosa : నేడే.. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.10వేలు జమ
Matsyakara Bharosa : ఈ ఏడాది మొత్తం 1,23,519 మందిని అర్హులుగా గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం.
Sea Shore Drone : శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం
శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం రేపింది. భావనపాడు సమీపంలో మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది.