Home » fishermen
అతడికి చిన్నప్పటి నుంచి చేపలు పట్టడమంటే చాలా ఇష్టం.. ఎప్పటిలానే ఆ రోజూ కూడా చేపలు వేటాడేందుకు వెళ్లాడు. ఆ రోజు మంచి రోజు అనుకుంట.. గాలం వేశాడో లేదో అతడికి పెద్ద చేప పడింది.
చేపలు తాజగా ఉన్నాయా.. లేదా.. అన్నది వాటి నుండి వెలువడే వాసన చూసి చెప్పవచ్చు. చేపలు వత్తిన వెంటనే మెత్తగా ఉంటే అవి ఎప్పుడో పట్టినవని అర్ధం..
మత్స్యకారుల కష్టాలు తెలుసుకోవటానికి వచ్చిన మత్స్యశాఖా మంత్రి బోటు దిగటానికి వెనుకాడారు.ఎందుకంటే బోటు దిగితే తన బూట్లు నీటితో తడిచిపోతాయట. దీంతో మత్స్యకారులు మంత్రిగారిని చేతులు మీద మోసుకెళ్లిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదృష్టం వరిస్తే అది కచిడి (kachidi) చేప రూపంలో ఉంటుందని మత్స్యకారులు చెబుతుంటారు. బంగారం లాంటి మెరుపు ఉండే ఈ మీనం వలలో పడితే పండగే.
తీర ప్రాంతంలో జూన్ 15 నుంచి తిరిగి సందడి వాతావరణం ఏర్పడనుంది. రెండు నెలల చేపల వేట విరామం అనంతరం తిరిగి చేపల వేటకు గంగ పుత్రులు సిద్దమయ్యారు. ఒకవైపు కొవిడ్, మరోవైపు వేట నిషేధంతో ఎన్నో మత్స్య కార కుటుంబాలు రెండు నెలల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదు�
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ లక్ తగిలిందే జీవితమే మారిపోతుంది. పేదవాడు సైతం రాత్రికి రాత్రే డబ్బున్నోడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడు విషయంలో ఇదే జరిగింద�
కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆగిపోకుండా చూస్తున్నారు. కష్టకాలంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు
Fishermen Fight, Government talks with fishermen on prakasam district : ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఇవాళ ఇరువర్గాలకు చెందిన మత్స్యకారులతో మంత్రి సీదిరి అప్పలరాజు చర్చలు జరుపనున్నార�
Controversy over Ballavala and Ailavala nets in Prakasam : అన్నదమ్ముల్లా కలసి మెలసి ఉండాల్సిన గ్రామాల మధ్య చిచ్చు రగులుతోంది. ఆస్తుల కోసమో, ఆధిపత్యం కోసమో వారు గొడవకు దిగడం లేదు. తమ ఆస్తిగా భావించే వలే వారి మధ్య చిచ్చుపెడుతోంది. ఓ రకం వలను ఉపయోగించడాన్ని మరో వర్గం తప్పుపడుతోంది
High tension in Chirala Sea : ప్రకాశం జిల్లా చీరాలలోని మత్స్యకార గ్రామాలైన వాడరేవు, కఠారీపాలెం, రామాపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మత్స్యకారుల మధ్య విబేధాలు తగ్గడం లేదు. రోజు రోజుకు అవి ముదురుతున్నాయే