Home » fishermen
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో కొస్తాoధ్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయు�
విశాఖ జిల్లా వాసవానిపాలెంలో టెన్షన్..టెన్షన్ నెలకొంది. మత్స్యకారుల మధ్య వల వివాదం మళ్లీ మొదలైంది. సంప్రదాయ-రింగు వల మత్స్యకారుల మధ్య గొడవ తలెత్తడంతో.. వారు రెండు వర్గాలుగా విడిపోయారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి గొడవ మొదలైంది.
కేరళలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది. ఆ మత్స్యకారులకు లభించిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు కాగా.. మార�
ఉత్తరాంధ్రలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేక 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు వేగముతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేశారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం జగన్ అనేక మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. మత్స్యకారుల బతుకులు మారకూడదా? అని పవన్ ను ప్రశ్నించారు.
ప్రభుత్వాలు చేసే చట్టాలను తాను గౌరవిస్తానని, అయితే ప్రజలను ఇబ్బందులకు గురిచేసే చట్టాలను ఉల్లంఘించడానికే ఇష్టపడతానని పవన్ స్పష్టం చేశారు. భయపడడానికి, వంగి వంగి దండాలు పెట్టడానికి..
మత్స్యకార గ్రామాల్లో పోలీస్ పికెటింగ్
విశాఖలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలల వివాదం ఇంకా సద్దుమణగలేదు. వేలాది మంది మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న..
మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన మత్స్యకారుడితో సహచర మత్స్యకారులు అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని తలకిందులుగా వేలాడదీశారు. దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు.
బంగారు ద్వీపంలోమత్స్యకారులకు లక్షల కోట్ల విలువైన నిధి దొరికింది.ఈ నిధిలో బంగారం,వజ్రాలతో పాటు మిలియన్ల పౌండ్లు విలువచేసే బుద్ధుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.