Home » fishermen
మత్స్యకార గ్రామాల్లో పోలీస్ పికెటింగ్
విశాఖలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రింగు వలల వివాదం ఇంకా సద్దుమణగలేదు. వేలాది మంది మత్స్యకారులు రోడ్డుపైకి వచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న..
మొబైల్ దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఏపీకి చెందిన మత్స్యకారుడితో సహచర మత్స్యకారులు అమానవీయంగా ప్రవర్తించారు. అతడిని తలకిందులుగా వేలాడదీశారు. దారుణంగా కొట్టారు. చిత్ర హింసలు పెట్టారు.
బంగారు ద్వీపంలోమత్స్యకారులకు లక్షల కోట్ల విలువైన నిధి దొరికింది.ఈ నిధిలో బంగారం,వజ్రాలతో పాటు మిలియన్ల పౌండ్లు విలువచేసే బుద్ధుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలించింది.
అతడికి చిన్నప్పటి నుంచి చేపలు పట్టడమంటే చాలా ఇష్టం.. ఎప్పటిలానే ఆ రోజూ కూడా చేపలు వేటాడేందుకు వెళ్లాడు. ఆ రోజు మంచి రోజు అనుకుంట.. గాలం వేశాడో లేదో అతడికి పెద్ద చేప పడింది.
చేపలు తాజగా ఉన్నాయా.. లేదా.. అన్నది వాటి నుండి వెలువడే వాసన చూసి చెప్పవచ్చు. చేపలు వత్తిన వెంటనే మెత్తగా ఉంటే అవి ఎప్పుడో పట్టినవని అర్ధం..
మత్స్యకారుల కష్టాలు తెలుసుకోవటానికి వచ్చిన మత్స్యశాఖా మంత్రి బోటు దిగటానికి వెనుకాడారు.ఎందుకంటే బోటు దిగితే తన బూట్లు నీటితో తడిచిపోతాయట. దీంతో మత్స్యకారులు మంత్రిగారిని చేతులు మీద మోసుకెళ్లిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అదృష్టం వరిస్తే అది కచిడి (kachidi) చేప రూపంలో ఉంటుందని మత్స్యకారులు చెబుతుంటారు. బంగారం లాంటి మెరుపు ఉండే ఈ మీనం వలలో పడితే పండగే.
తీర ప్రాంతంలో జూన్ 15 నుంచి తిరిగి సందడి వాతావరణం ఏర్పడనుంది. రెండు నెలల చేపల వేట విరామం అనంతరం తిరిగి చేపల వేటకు గంగ పుత్రులు సిద్దమయ్యారు. ఒకవైపు కొవిడ్, మరోవైపు వేట నిషేధంతో ఎన్నో మత్స్య కార కుటుంబాలు రెండు నెలల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదు�
అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేము. కానీ లక్ తగిలిందే జీవితమే మారిపోతుంది. పేదవాడు సైతం రాత్రికి రాత్రే డబ్బున్నోడు అయిపోతాడు. లక్షాధికారి కావొచ్చు, కోటీశ్వరుడు అవ్వొచ్చు. పాకిస్తాన్ కు చెందిన ఓ మత్స్యకారుడు విషయంలో ఇదే జరిగింద�