Home » fishermen
Man brutally murdered his wife : గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే కిరాతకానికి పాల్పడ్డాడు. చేపల వేటకని భార్యని తీసుకెళ్లి అత్యంత దారుణంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసిన ఘోర దృశ్యం జిల్లాలో కలకలం రేపింది. రేపల్లె సమీపంలోని సముద్ర తీరం మడ అడవ
CM Jagan cobbled four fishing harbors : రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రపంచ మత్స్యకార దినోత్సం సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సుదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తొలి దశలో భాగంగా నాలుగు �
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలుగు జాలర్లు గుజరాత్ లో చిక్కుకుపోయారు. వలస వెళ్లిన 5 వేల మంది జాలర్లు అక్కడే చిక్కుకుపోయారు.
లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.
పాకిస్తాన్ చెర నుంచి విముక్తి పొందిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. జాలర్లను సీఎం జగన్ సత్కరించారు. ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఉత్తరాంధ్ర మత్స్యకారులు పాకిస్తాన్ చెర నుంచి విడుదలయ్యారు. అమృత్ సర్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
పాకిస్తాన్ చెరలో ఉన్న ఏపీకి చెందిన 20 మంది జాలర్లను విడుదల చేయటానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. వీరిని జనవరి6 సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఇస్లామా బాద్ లోని భారత హైకమీషన్ కు సమాచారం ఇచ్చి�