Home » five members
జైపూర్ జిల్లాలోని చాపియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను వివాహం చేసుకున్న ఆ మహిళలు.. నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయారు. తాజాగా వారి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి.
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధికంగా కూడా తీవ్రంగా దెబ్బ తీస్తుంది. వృత్తి వ్యాపారులు, రోజు వారి కూలి చేసుకొని జీవనం సాగించే వారి జీవితాలు కరోనా కారణంగా ఛిద్రమయ్యాయి.
హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు.
మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా మండ్వాడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం (నవంబర్ 17)న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఖర్గోన్ జిల్లాలోని కాస్రావాడ్ క�
అమలాపురంలో సోమవారం (సెప్టెంబర్ 30, 2019)న పట్టపగలు రౌడీలు రెచ్చిపోయారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా మారణాయుధాలతో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అందరూ చూస్తున్నారే కానీ..దాడి చేస్తున్న వ్యక్తులను ఆపలేకపోయారు
శ్రీకాకుళం : జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రేగడి ఆముదాలవలస మండలం దేవదలలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. 15 మందికి గాయాలు అయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పాలకొండ ఆస్పత్రికి తరలించారు