Home » five
రెవెన్యూ ఉద్యోగుల తీరుని నిరసిస్తూ ఏపీలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం డోకులపాడులో రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.
దీపం అంటే దేవతా స్వరూపం. దీపంలో సకల దేవతలు.. వేదాలు కొలువై ఉన్నాయని వేదాలు చెబుతున్నాయి. దీపంలో శాంతి ఉంది..కాంతి వుంది. దీపావళికి ముందుగా లక్ష్మీ పూజకు దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి ఆ ఇంటి గృహిణి స్వయంగా వెలిగించాలి. మొదట�
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం (అక్టోబర్ 11, 2019) కళ్యాణి డ్యాం సమీపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేస్తుండగా.. స్మగ్లర్లు తారసపడ్డారు. లొంగిపోవాలని హ
తెలంగాణలోని పలుప్రాంతాల్లో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలలో ఐదుగురు మృతి చెందారు.
ఏపీలో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోసం ఆయా జిల్లా కలెక్టర్లు నివేదిక పంపటంతో… వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పం�
హైదరాబాద్ : లక్ష గ్రామాలు ఇక డిజిటల్ విలేజేస్గా తయారు కానున్నాయి. ఈ గ్రామాలను త్వరలోనే డిజిటల్గా మార్చివేస్తామని ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ని ప్రవే�