Home » Flights
రష్యాకు చెందిన అజర్ ఎయిర్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి 300 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో విమానం బయలుదేరిన వెంటనే దాని ఇంజన్, టైర్లకు మంటలు అంటుకున్నాయి. థాయిలాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేస�
ఈ కారణంగా శ్రీనగర్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో శ్రీ నగర్ నుంచి బయల్దేరాల్సిన విమానాల్ని ఎయిర్పోర్టు అధికారులు రద్దు చేశారు.
అమెరికాలో విమానాల రాకపోకల్ని పర్యవేక్షించే ‘ద ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. విమానాలు నిలిచిపోయిన సమాచారాన్ని సంస్థ పైలట్లు, విమానయాన సంస్థలు, సిబ్బందికి తెలియజేసింది.
విమాన ప్రయాణికులు మాస్క్ ధరించడంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇకపై విమానాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని ప్రకటించింది. దీనికి ఫైన్లు కూడా విధించబోమని చెప్పింది.
ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన దైవంగా ప్రసిద్దిచెందిన అనంత పద్మనాభస్వామి ఊరేగింపుకు ప్రత్యేకత ఉంది. అనంత పద్మనాభస్వామి వ్యాహ్యాళికి బయలుదేరారంటే తిరువనంతపురంలో విమానాలు ఐదు గంటలపాటు ఎగరడం మానేసి నేలపైనే ఉండిపోతాయి.
సైనిక సమీకరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై పుతిన్ సంతకాలు చేసిన వెంటనే రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి పెద్ద ఎత్తున పౌరులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎందుకంటే రష్యాలో మార్షల
విమాన సర్వీసు నిలిచిపోవడంతో ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రయాణికులు నిరసనకు దిగారు. ఢిల్లీ నుంచి మ్యునిచ్ వెళ్లాల్సి ఉన్న విమానం.. పైలట్ల సమ్మె కారణంగా నిలిచిపోయింది. ప్రయాణికులకు సంస్థ ఎలాంటి వసతి ఏర్పాటు చేయలేదు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు.
దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమాన ప్రయాణికు
రెండు కాళ్లను ముందు సీటుపై పెట్టింది. ఆ ముందు సీటులో ఓ ప్రయాణికుడు ఉన్నాడని, ఆయనకు ఇబ్బంది కలుగుతుందని కూడా ఆమె ఆలోచించలేదు.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బ్యాంకాక్ వెళ్ళాల్సిన ఏషియానా ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో లోపం తలెత్తింది.