Home » Flights
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బ్యాంకాక్ వెళ్ళాల్సిన ఏషియానా ఎయిర్లైన్స్ విమానం ఇంజన్లో లోపం తలెత్తింది.
వర్షం, ఈదురుగాలుల వల్ల విమాన రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు.
యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
లక్షలాది మంది భారతీయ కార్మికులకు ఉపశమనం కలిగించేలా భారత్, సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కాస్త తగ్గింది అనుకునేలోపే.. మళ్లీ పంజా విసురుతోంది కరోనా మహమ్మారి.
ఉన్నత విద్య కోసం పెద్ద సంఖ్యలో భారత విద్యార్థులు అమెరికాకు క్యూ కడుతున్నారు.
కర్నూలు కల నెరవేరింది. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభమైంది. సీఎం జగన్ ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
union government Extension of ban on flights from the UK to India : యూకే నుంచి భారత్ కు వచ్చే విమానాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని పొడిగించింది. 2021 జనవరి 7వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. యూకేలో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ �
Effect of corona virus strain, India Discontinued flights to UK : యూకేలో కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రభావంతో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. యూకేకు విమాన సర్వీసులను భారత్ నిలిపివేసింది. డిసెంబర్ 31 వరకు అన్ని విమాన సర్వీసులపై నిషేధం విధించింది. రేపు అర్ధరాత్రి నుంచి నిషేధం అమలులో�
Maharashtra mulls freeze on flights, trains from Delhi దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చే విమానాలను నిలిపివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా,ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపి�