Home » Flights
కరోనా వైరస్ విమానాయరంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా ఎఫెక్ట్తో అత్యంత భారీగా నష్టపోయిన రంగం కూడా విమానాయరంగమే. ప్రపంచంలోని చాలా దేశాలు విదేశీయులు తమ దేశంలోకి రావడం పట్ల ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గి�
ఢిల్లీ నగరాన్నిదట్టమైన పొగ మంచు కప్పేసింది. బుధవారం తెల్లవారు ఝూమున 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ విమానాశ్రయంలో కమ్ముకున్న దట్టమైన పొగమంచు కారణంగా 200 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనపపడలేదు. పొగ మంచు కారణంగా రన్ వే కని
సూపర్ స్టార్ రజనీకాంత్ కి లేక్కలేనంత మంది అభిమానులున్నారనే విషయం తెలిసిందే. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే ప్రతి చోట పండుగే. తాజాగా రజనీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో దర్భార్ అనే సినిమా చేశారు. ఆ సినిమా సంక్రాంతి సందర్భంగా (�
తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదుడిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీనికితోడు ఈశాన్యం నుంచి చలిగాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆదిలాబా�
దేశీయ విమానయాన సంస్ధ ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన కంప్యూటర్ నెట్వర్క్ వ్యవస్ధలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమాన యాన సంస్ధకు చెందిన విమానాల రాకపోకల్లోతీవ్ర అంతరాయం ఏర్పడింది. నెట్వర్క్ సిస్టమ్స్ సర్వర్ డౌన్ అవటంతో అన్ని విమాన
కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో లోకల్ ఏరియా నెట్ వర్క్ ప్రాబ్లం వచ్చింది.ఇవాళ(మే-13,2019)సాయంత్రం 5:15గంటలకు అన్ని ఎయిర్ లైన్స్ లు బోర్డింగ్ పాస్ లను ఇష్యూ చేయడం స్టార్ చేసిన సమయంలో సర్వర్ డౌన్ అయింది.దీంతో 20కి పైగా విమానాలు ఆలస్యంగా గాల్లోకి ఎగరనున్న
ఆర్థిక సంక్షోభంలో పడిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి-ఢిల్లీల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ మూతప
1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖ చిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోంది.అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు.దీంతో అనేక విమానాలను నిలిపివేసింది.ఇటీవల జె�
అమెరికాలో బాంబ్ సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న చలిగాలుల ధాటికి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది.తుఫాను తీవ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఉత్తర కొలరాడా, తూర్ప
పాకిస్థాన్: విదేశీ ఎయిర్ లైన్స్ ను పాకిస్థాన్ బ్యాన్ చేసింది. దీంతో అమెరికా, యూరప్ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్థాన్పై దాడులకు దిగింది. జైషే మహమ్మద్ రక్షణ శిబ