Home » Flights
China cancel flights : భారత్ నుంచి ప్రత్యేక విమానాలను చైనా రద్దు చేసింది. వందే భారత్ మిషన్ కింద నడుపుతున్న ఎయిర్ ఇండియా ప్రత్యేక విమాన సర్వీసులను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేసినట్లు తెలిపింది. భారత్లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు �
luxury robbers: ఫ్లైట్లో వస్తారు.. ATMల చుట్టూ రెక్కీ చేస్తారు… అదును చోసి డబ్బంతా దోచేస్తారు.. ఎవ్వరికీ దొరక్కుండా తీరా ఫ్లైట్లోనే చెక్కేస్తారు… ఇదీ కొత్త రకం లగ్జరీ దొంగల చోరీ స్టైల్. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ ఇద్దరు దొంగలు ATMలలో చోరీలు చేస్తూ లగ్జ�
అచ్చం టేబుల్ ఆకారంలోనే ఉంటాయి ఈ రన్ వేలు.. విమానం దిగే సమయంలో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా దిగాలి. కొంచె పట్టుతప్పినా వెంటనే జారిపోతాయి. టేబుల్ రన్వేకి ఇరువైపులా చిన్నపాటి లోయలా కనిపిస్తుంది.. జాగ్రత్తగా విమానం దింపాలి.. ఏమాత్రం కొంచెం జరిగిన వి
అమెరికాకు చార్టర్ విమానాలు నడపడానికి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పిఐఎ) అనుమతి రద్దు చేసినట్లు అమెరికా ప్రకటించింది. పాకిస్తాన్ పైలట్ల ధృవీకరణకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఎఎఎ) ఆందోళనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్�
కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కూడా మే 3వ తేదీ అర్ధరాత్రి వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ట్విటర్లో
జనతా కర్ఫ్యూ అనంతరం దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించారు. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ట్రాన్స్ పోర్ట్ సర్వీసులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ క్రమంలో రైళ్లు టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటే డబ్బు
యూకే హీత్రూ ఎయిర్పోర్టులో ఇండియా విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10రోజుల క్రితం ఎయిర్ పోర్టుకు వచ్చిన 70 మంది విద్యార్థులు.. విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు.
భారత్లో ఉన్న 2వేల మంది అమెరికన్లను తిరిగి తీసుకెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం మూడు రోజుల్లో విమానాలను సిద్ధం చేయనుంది. లాక్ డౌన్ కారణంగా కొద్ది రోజులుగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ఇండియాలో చిక్కుకుపోయారు అమెరికన్లు. కరోనా వ్యాప్తిని అడ�
దేశంలో కరోనా కేసులు సోమవారం(మార్చి-23,2020)నాటికి 415కు చేరుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు కరోనా కారణంగా దేశంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాపై భారత పోరాటంలో భాగంగా ఇప్పటికే అంతర్జాతీయ విమానసర్వీసులను వారం పాటు పూర్తిగా రద్దు చ�
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.