Home » Flood victims
వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీఒక్కరికి ఫుడ్ సరఫరా కావాలని..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు
ముంపు ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ పర్యటన
వరదలకు దెబ్బతిన్న నెల్లూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పారు. నెల్లూరు నగరంలోని భగత్సింగ్ కాలనీలో పర్యటించిన సీఎం జగన్ పెన్నా నదిని పరిశీలించారు.
ఏపీలో తాజాగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ఈ వరద..
భారీ వర్షాలు, వరదలు ఏపీలో బీభత్సం సృష్టించాయి. కనీవిని ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. జనజీవనం స్థంభించింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు.
ఈ నెల 22న చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించించే అవకాశం ఉంది. భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించనున్నారు.
తిరుపతిలో వర్ష బీభత్సంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. భారీ వర్షాలతో నిరాశ్రయులైన తిరుపతి ప్రజలకు పార్టీ కేడర్ అండగా నిలవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
mee seva centers Flood victims : వరద సాయం కోసం జనం అల్లాడుతున్నారు. తెల్లవారు జామునుంచే మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. కిలో మీటర్ల మేర బారులు తీరారు. సర్వర్లు పనిచేయడం లేదంటూ పలుచోట్ల మీసేవా కేంద్రాలు మూతబడ్డాయి. అప్లికేషన్లు ఇచ్చి వెళ్లిపోవాలంట�