Home » flood water
రామవరప్పాడు వంతెన దిగువన జలదిగ్భందంలో హోమంత్రి అనిత నివసించే కాలనీ ఉంది. ఆమె ఇంటిని వరద నీరు చుట్టుముట్టడంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
భారీ వర్షాల కారణంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
విజయవాడ మున్సిపల్ కమిషన్ సొంత ట్రాక్టర్లతో పాటు 250 ట్రాక్టర్లతో సామాన్లు తరలించాలని..
టూరిస్టులను తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ చెందిన వారిగా గుర్తించారు.
YS Sharmila : వరద నీళ్లలో దిగి వినూత్న షర్మిల నిరసన
ఈ సమయంలో ఓ కుర్రాడు వేక్ బోర్డుపై వరద నీటి ఇలా ఆడుకున్నాడు. అతడిని ఆశ్చర్యంగా చూడడం స్థానికుల వంతు..
ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకి చిత్రావతి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటికి చిత్రావతి పొంగి పరవళ్ళు తొక్కుతోంది.
గత రెండు రోజులుగా గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం మోకాలు లోతు వరద నీటితో నిండిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం జలమయం అవడంతో వరదనీటిల�
కులు-మనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో రహదారులు దెబ్బతిన్నాయి.
ఢిల్లీతోపాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఢిల్లీలో రెండో రోజు పాఠశాలలు మూతపడ్డాయి.