Home » Floods
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ లో వరద ఉధృతి కొనసాగుతోంది. లంబాగడ్ వద్ద ఉన్న ఖచ్డా డ్రెయిన్ లో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భద్రీనాథ్ జాతీయ రహదారి -7(NH-7)లో కొంతభాగం కొట్టుకుపోయింది. ఈ ఘటనతో హైవేకు ఇరువైపులా యాంత్రికులు చ
కుండపోత వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి మూసీకి భారీగా వరద వస్తోంది. మూసీ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి పెరిగింది. అటు హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలను మూసీ ముంచేస్తోంది.
అమర్నాథ్ యాత్రలో మరో టెన్షన్. అక్కడ భారీగా వర్షం పడుతోంది. దాదాపు గంటన్నర నుంచి కురుస్తున్న వానలతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షంతో ఎత్తైన ప్రదేశాల నుంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది.
తెలంగాణలో మరో మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపధ్యంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వరద ముంపుకు గురైన ప్రాంత మంత్రులకు ఫోన్ చేసి అలర్ట్ చేశారు.
''సముద్రతీర కోత నియంత్రణ సహా వరద నిర్వహణ బాధ్యత అంతా రాష్ట్రాల పరిధిలోని అంశం. ఇందుకు సంబంధించిన పథకాల రూపకల్పన, వాటిని అమలు అంశాలను ప్రాధాన్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయి. కేంద్ర సర్కారు ఆర్థిక, సాంకేతిక సాయం మా�
తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
వరద పోటుకి బలహీనంగా ఉన్న గోదావరి గట్లు కూలిపోతున్నాయి. నరసాపురంలోని వశిష్ట గోదావరి ఏటిగట్టు గత రాత్రి నదిలో కూలిపోయింది. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
‘‘ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో దొంగలు తయారయ్యారు. అన్నీ అమ్ముకుదొబ్బారు. ఒక్కచెట్టు అయినా ఉందా?’’ అంటూ అటవీ శాఖ అధికారులపై నిప్పులు చెరిగారు కేసీఆర్.(CM KCR On Floods)
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ రెండు రోజుల ఏరియల్ సర్వే
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది.