FM Nirmala Sitharaman

    కేంద్ర బడ్జెట్ 2021-22, భారీ మొత్తంలో కేటాయింపులు

    February 1, 2021 / 01:49 PM IST

    Central Budget 2021-22, Huge Allocation : బడ్జెట్‌లో అనేక రంగాలకు భారీమొత్తంలో కేటాయింపులు జరిపారు మంత్రి నిర్మలా సీతారామన్. 2021-22 సంవత్సరానికి పార్లమెంట్ లో సోమవారం మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. జల్ జీవన్ మిషన్ కోసం రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట�

    Budget-2021 Live: నేడే కేంద్ర బడ్జెట్.. ఆశగా ఎదురుచూస్తున్న దేశం!

    February 1, 2021 / 01:03 PM IST

    Budget-2021 Live: నేడే కేంద్ర బడ్జెట్.. [svt-event title=”ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పొడిగింపు” date=”01/02/2021,1:04PM” class=”svt-cd-green” ] ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 31 మార్చి 2022 వరకు గృహాల కొనుగోలుప�

    ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం!

    February 1, 2021 / 01:00 PM IST

    FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�

    మీ వాహనానికి 20 ఏళ్లు నిండాయా..అయితే..అంతే

    February 1, 2021 / 12:40 PM IST

    vehicle scrappage policy  : మీ దగ్గరున్న వాహనానికి 20 ఏళ్లు నిండాయా..అయితే..అంతే సంగతులు. తుక్కు కిందకు మార్చే పథకాన్ని తీసుకొస్తోంది కేంద్రం. అందులో భాగంగా కాలం తీరిన వాహనాలను ఇక రోడ్ల మీదకు రావు. కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి రె�

    బడ్జెట్ 2021-22 : ఎర్రటివస్త్రంతో చుట్టిన ట్యాబ్ తో నిర్మలమ్మ

    February 1, 2021 / 10:05 AM IST

    FM Nirmala Sitharaman : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్రక�

    కేంద్ర బడ్జెట్ : నిర్మలమ్మ పద్దు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది ?

    February 1, 2021 / 06:26 AM IST

    FM Nirmala Sitharaman’s : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్

    రూ. లక్షా 70వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

    March 26, 2020 / 08:09 AM IST

    కరోనా వైరస్ దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోతోంది. ఇప్పటికే పలు రంగాలపై కోవిడ్ 19 వల్ల తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధి రేటు తగ్గుదలతో ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థపై కరోనా వల్ల మళ్లీ పెను ప్రభావం పడుతుంది.  ఈ క్�

10TV Telugu News