Home » food poison
ఇంతకు సర్కార్ చెబుతున్నట్లు... ఫుడ్ పాయిజన్ కు కుట్ర చేసింది ఎవరు? ఈ కుట్ర చేయడం ద్వారా వారు ఆశించింది ఏంటీ.?
నారాయణపేట జిల్లా మాగనూర్ హైస్కూల్ లో మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది.
Food Poison : మరో 20 మందికి తీవ్ర అస్వస్థత
పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని వల్ల ఇంతటి ఘోరం జరిగిందని తెలిపారు.
ఫుడ్ పాయిజన్ బారినపడ్డ 50 మంది విద్యార్థినుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే.. ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు లక్ష రూపాయలు అయ్యాయి.
వెంటనే పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప చనిపోయింది.
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ పై ఐపీసీ సెక్షన్ 153 A, 295A కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
హాస్టల్ సిబ్బంది బాలికలకు బల్లి పడిన ఆహారం వడ్డించారు. దీంతో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచిని సిబ్బంది, పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. అయినప్పటికీ సుమారు 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరికి తీవ్రమన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు అయ్యాయి.