Home » Food poisoning
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున కనీసం 200 చిలుకలు మరణించాయని అధికారులు తెలిపారు. (Madhya Pradesh Parrots)
Jayashankar Bhupalpally : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పుతూ వారు సరియైన మార్గంలో ఉన్నత శిఖరాలు అదిరోహించేలా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు
Health Tips: పదే పదే ఆహారాన్ని వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ C, B విటమిన్లు, కొన్ని మినరల్స్ నశించిపోతాయి.
దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శిరీష పరామర్శించారు.
ఫుడ్ పాయిజిన్ కారణంగా పలువురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉండటంతో విషయం బయటకు పొక్కకుండా స్కూల్ యాజమాన్యం వారిని
Bhuvanagiri School : భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేకించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (NCSC ) బృందాన్ని కేంద్రం ఆదేశించింది.
గురువారం పీఎస్ఎల్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ తో కరాచీ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో క్వెట్టా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది.
నిల్వ ఉంచిన ఫుడ్ తినేటపుడు ఒక్క క్షణం ఆగండి.. 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' గురించి తెలుసుకోండి.. అసలు దీని లక్షణాలు ఏంటి? సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఎందుకు ట్రెండ్ అవుతోంది? చదవండి.