Home » Food poisoning
Health Tips: పదే పదే ఆహారాన్ని వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ C, B విటమిన్లు, కొన్ని మినరల్స్ నశించిపోతాయి.
దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నారు.
నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శిరీష పరామర్శించారు.
ఫుడ్ పాయిజిన్ కారణంగా పలువురు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఇబ్బందికరంగా ఉండటంతో విషయం బయటకు పొక్కకుండా స్కూల్ యాజమాన్యం వారిని
Bhuvanagiri School : భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేకించి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ (NCSC ) బృందాన్ని కేంద్రం ఆదేశించింది.
గురువారం పీఎస్ఎల్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ తో కరాచీ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్ లో క్వెట్టా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ ప్రత్యేక రైలు చెన్నై నుంచి గుజరాత్కు వెళ్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా ప్రయాణికుల ఆరోగ్యం క్షీణించింది.
నిల్వ ఉంచిన ఫుడ్ తినేటపుడు ఒక్క క్షణం ఆగండి.. 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్' గురించి తెలుసుకోండి.. అసలు దీని లక్షణాలు ఏంటి? సోషల్ మీడియాలో ఈ టాపిక్ ఎందుకు ట్రెండ్ అవుతోంది? చదవండి.
రుచికరంగా ఉంది కదా అని ఈ పదార్ధాలను అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల ఎక్కువ ప్రమాదం కలుగుతుంది. దీని వల్ల శరీరంలో కేలరీలు పెరుగుతాయి. క్రమేపి బరువు పెరగటానికి దారితీస్తుంది.
వర్షాకాలంలో ఆకు కూరలు విరివిగా పండుతాయి. కానీ ఈ సీజన్లో వీటిని తినకుండా ఉండటమే మంచిది అంటున్నారు నిపుణులు. కంటి కనిపించని సూక్ష్మజీవులు వీటిపై చేరడం వల్ల అవి తింటే అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.