Home » Food
ఆకలి తీర్చి, శరీరానికి కావాల్సిన శక్తినీ, బలాన్నీ ఇస్తాయి.రక్తహీనత దూరమవుతుంది. వేరుశనగల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లు, బెల్లంలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలుంటాయి.
టీ తాగినా బరువు పెరగకుండా ఉండాలనుకుంటే కొన్ని చిట్కాలను పాటించటం ఉత్తమం. టీ కోసం సేకరించే పాలను వెన్న తీసేసిన వాటిని ఎంచుకోవటం మంచిది.
గుడ్డులోని తెల్లసొన , అన్ని రకాల పండ్లు , పచ్చిగా తినగలిగే కాయకూరలు , ఆవిరిమీద ఉడికే కాయకూరలు , యాపిల్ పండ్లు , కాల్సియం ఎక్కువగా ఉండే పాలు , పెరుగు , మజ్జిక , రాగులు వంటి ఆహారాలను తీసుకోవాలి.
చర్మ సౌందర్యాన్ని బంగాళ దుంప మెరుగుపరుస్తుంది. కళ్ల క్రింద నల్లని వలయాలతో ఇబ్బంది పడుతున్న వారికి బంగాళ దుంప రసం బాగా ఉపకరిస్తుంది.
ఆకుపచ్చని ఆకు కూరలు, కూరగాయలు అధిక బీపీని నియంత్రించటంలో బాగా ఉపకరిస్తాయి. వీటిలో ఉండే నైటేట్స్ అధిక రక్తపోటును నియంత్రించడంలో ఉపకరిస్తాయి.
ఎక్కవ మోతాదులో యాపిల్స్ తినటం వల్ల బరువు పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఎక్కవ మోతాదులో శరీరానికి లభించే కార్బోహైడ్రేట్లు బరువును పెంచుతాయి.
వేళకు భోజనం చేయటంతోపాటు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో తక్కువ ఉప్పును తీసుకోవాలి. వ్యాయాం క్రమం తప్పకుండా చేయాలి.
తక్కువ రేడియేషన్కు గురికావడం వల్ల నవజాత శిశువులో పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదం తక్కువగా ఉంటుంది. గర్భంలో ఉండే పిండాలు చాలా సున్నితంగా ఉంటాయి.
చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్లు తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
అందుకే కుంకుమపువ్వుతో టీని తయారు చేసుకుని తాగితే మానసిక ప్రశాంత కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా శరీరంలో ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఇది దోహదం చేస్తుంది.