Home » Food
బొల్లి మచ్చల వ్యాధి రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి, ఎండలో తిరగడం వల్ల కలిగే అలర్జీ, జీవనశైలిలోమార్పులు,
ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమైన సందర్భంలో పొట్టలో బరువుగా ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. పొట్ట పైభాగంలో నొప్పిగా ఉంటుంది.
మద్యపానీయం సేవించే వారిలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. తెల్ల కణాల శాతం తగ్గి వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. కాలేయం దెబ్బతిని పేగుల నుండి రక్తం స్రవిస్తుంది.
నువ్వుల నూనెను బాగా వేడి చేసి పక్కన పెట్టి నాల్గవ వంతు కర్పూరం కలిపి మూతపెట్టి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకొని రోజూ రాత్రి ఒకసారి అరికాళ్లకు మర్దన చేస్తుంటే చక్కటి నిద్ర పడుతుంది.
చల్లగాలి సోకగానే టాన్సిల్స్ సైజు పెరిగి గొంతు నొప్పి మొదలవుతుంది. టాన్సిల్స్లో చీముతో పాటుగా తీవ్ర జ్వరం ఉంటుంది. గొంతులో ముల్లు గుచ్చుతున్నట్లుగా అనిపించి మింగినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది.
తల్లి రక్తంలోని గ్లూకోజు మాయ ద్వారా కడుపులో బిడ్డ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇన్సులిన్ ఆవిధంగా ప్రవేశించలేదు. దీంతో కడుపులో ఉన్న బిడ్డ రక్తంలో గ్లూకోజ్ అధికమవుతుంది.
ముఖం పై గీతలు, పొట్టులేవటం వంటివాటి వల్ల ముఖం పొడిబారుతోంది. ముఖంలో తేమను నిలపడానికి అరటిపండ్లు ఉపయోగపడతాయి. ఈ పండులో ఉన్న విటమిన్ ఎ చర్మంలో ఉండే సహజ నూనెలను పునరుద్ధరిస్తుంది.
మారుతున్న జీవనశైలి కారణంగా భారతదేశంలో అండాశయ క్యాన్సర్ వస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. జన్యుపరమైన అంశం కూడా దీనికి కారణమౌతుంది.
కిడ్నీ లేదా కాలేయ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కిలోల శరీర బరువుకు 1 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటే అదనపు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.
కొంతమంది పురుషులు తమ డిప్రెషన్ నుండి బయటపడేందుకు ఇతరుల సహాయం తీసుకోవాలన్న ఆలోచన చేయరు. మరి కొంతమంది తమలోని డిప్రెషన్ తాలూకా సమస్యలు గుర్తించినప్పటికీ ఇతరులతో చర్చించేందుకు ఇష్టపడరు.