Home » Food
శాఖాహారులు చేపలను తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు ఓమేగా 3 అమ్లాలకోసం ఇతర శాకాహారాలను తీసుకోవచ్చు. అయితే వాటి గురించిన అవగాహన చాలా మందికి ఉండదు.
శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే మంచిది.
నాలుకను శుభ్రం చేసుకోవడం వల్ల రుచి పెరుగుతుంది. రకరకాల రుచులను తెలుపుతుంది. ప్రతి ఒక్కరికీ 10 వేల టేస్ట్బడ్స్ ఉంటాయి. ఇవి ప్రతి రెండువారాలకు రీప్లేస్ అవుతూ ఉంటాయి.
దంతాలు పసుపు రంగులోకి మారుతున్నట్లయితే, ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిపై నిమ్మరసం వేసి దంతాల మీద రుద్దండి. ఇది పసుపు రంగును తొలగిస్తుంది.
క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, స్ట్రాబెర్రీస్ను తినడం తగ్గించాలి. పాలు, చీజ్, మాంసం, చేపలు, ఖర్జూరం, గుడ్డు తెల్ల సొన తినాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మందుల ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. రోజూ పరగడుపునే ట్యాబ్లెట�
వీటి నుంచి తప్పించుకోవటానికి చాలామంది ఒమెప్రొజాల్ వంటి ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ (పీపీఐ) మాత్రలు వేసుకుంటూ ఉంటారు. డాక్టర్లు సిఫారసు చేయకపోయినా సొంతంగా కొనుక్కొని వాడేవాళ్లూ లేకపోలేదు.
పొట్లకాయతో చేసిన డికాషన్ తీసుకోవడం ద్వారా జ్వరం ప్రభావాలు తగ్గుతాయట. రక్తస్రావం, జ్వరం లేదా వికారం మరియు విరేచనాలు వంటి అంతర్గత శరీర ఉష్ణోగ్రతను పెంచే ఏ జ్వరాన్నైనా తగ్గించే ప్రభావాన్ని పొట్లకాయ కలిగి ఉంటుందని చెప్తుంటారు.
శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారాంలో భాగం చేస్తే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుంది. సైనసైటిస్, జలుబు, ఫ్లూతో బాధపడేవారు వేడి వంటకాలు, పులుసులు, సూప్లలో వెల్లుల్లిని చేర్చి తినాలి.
మన శరీరానికి కావలసినంత నీటిని తీసుకోవటం వల్ల త్వరగా శరీర బరువు తగ్గవచ్చు. అయితే భోజనం చేయడానికి ముందు, చేసిన తరువాత కనీసం 30 నిమిషాల వ్యవధి ఉండాలి.
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. రెగ్యులర్ గా చెకప్లు చేయించుకోవాలి. ఒక వ్యక్తి గుండె జబ్బుకు చెందిన ఏవైనా లక్షణాలను అనుభవిస్తే అతను వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.