Home » forest area
పోలీసులు ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో ...
ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏటూరు నగారాం మండలం చల్పాక - కొండాయి అటవీ ప్రాంతంలో
నంద్యాల జిల్లా ఆపరేషన్ టైగర్ T108లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ఫారెస్టు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి ఫారెస్టు అధికారులు పులి పిల్లలను కొత్తపల్లి మండలం ముసలపాడు స�
ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారికాచి 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారనే వార్త సంచలనంగా మారింది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు.
ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్ద పులుల అలజడి మొదలైంది.
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు.
దాహమేసిన ఓ పాము..జనావాసాల మధ్యలోకి వచ్చేసింది. ఓ వ్యక్తి మాత్రం దాని పరిస్థితిని అర్థం చేసుకుని..దాహార్తిని తీర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హుబ్బళ్లి నగర శివారులోని దేవరగుడిహళ్లి ప్రాంతంలో ఈనెల 12వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తలను కోసుకుని మొండెం అక్కడే వదిలి వెళ్లారు.
restrictions on devotees going to Srisailam : నల్లమల్ల అగ్నిప్రమాదం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే భక్తులపై ఆంక్షలు విధించారు. శ్రీశైలం వెళ్లే శివస్వాములు అటవీ ప్రాంతంలో ఎక్కడా చలిమంటలు వేయకూడదని ఫారె