-
Home » forest area
forest area
డ్రోన్లతో అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. చివరికి వారి జాడను కనిపెట్టేశారు.. గ్రామస్తులు ఏం చేశారంటే..?
పోలీసులు ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో ...
ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్.. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు?
ములుగు జిల్లా ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏటూరు నగారాం మండలం చల్పాక - కొండాయి అటవీ ప్రాంతంలో
Operation Tiger T108 : నంద్యాల జిల్లా ‘ఆపరేషన్ టైగర్ T108’లో కీలక పరిణామం.. పులి పిల్లలను అటవీప్రాంతంలోకి తరలించిన అధికారులు
నంద్యాల జిల్లా ఆపరేషన్ టైగర్ T108లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు పులిపిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు ఫారెస్టు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాత్రి ఫారెస్టు అధికారులు పులి పిల్లలను కొత్తపల్లి మండలం ముసలపాడు స�
Prakasam District : ప్రకాశం జిల్లాలో రూ.3 కోట్లు దారి దోపిడీ ?
ప్రకాశం జిల్లాలో దోపిడీ దొంగలు దారికాచి 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారనే వార్త సంచలనంగా మారింది.
Vikarabad Forest : గుప్తనిధుల కోసం అటవీ ప్రాంతంలో తవ్వకాలు
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు.
Tigers Attack On Cows : ఖమ్మం జిల్లా వాసులను వణికిస్తున్న పులుల సంచారం
ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో మళ్లీ పెద్ద పులుల అలజడి మొదలైంది.
Covid Free Village : అదృష్టవంతులు.. కరోనా చింతే లేని చింతలగూడెం… కారణం ఆ మొక్కలే…
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా అందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి ఆ గిరిజన గూడెం దరిదాపుల్లోకి కూడా చేరలేకపోయింది. దీనికి కారణం నల్లమల అభయారణ్యంలో లభించే ఔషధ మొక్కలే కారణమంటున్నారు.. ఆ గూడెం వాసులు.
Snake’s Thirst : మండుటెండ, పాముకు నీళ్లు తాగించాడు
దాహమేసిన ఓ పాము..జనావాసాల మధ్యలోకి వచ్చేసింది. ఓ వ్యక్తి మాత్రం దాని పరిస్థితిని అర్థం చేసుకుని..దాహార్తిని తీర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
HUBBALLI : ఇంత కిరాతకమా ? కన్నడ నటి సోదరుడు హత్య కేసులో షాకింగ్ నిజాలు
హుబ్బళ్లి నగర శివారులోని దేవరగుడిహళ్లి ప్రాంతంలో ఈనెల 12వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు తలను కోసుకుని మొండెం అక్కడే వదిలి వెళ్లారు.
శ్రీశైలం వెళ్లే భక్తులపై ఆంక్షలు..అటవీ ప్రాంతంలో చలిమంటలు, వంటకాలపై నిషేధం
restrictions on devotees going to Srisailam : నల్లమల్ల అగ్నిప్రమాదం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే భక్తులపై ఆంక్షలు విధించారు. శ్రీశైలం వెళ్లే శివస్వాములు అటవీ ప్రాంతంలో ఎక్కడా చలిమంటలు వేయకూడదని ఫారె