Home » Forest Department
Check with trench excavation for red sandalwood smuggling : ఎర్రచందనం స్మగ్లింగ్ కు కందకాల తవ్వకంతో చెక్…అటవీసంపద రక్షణ కోసం అటవీశాఖ బహుళ ప్రయోజన వ్యూహం.. అటవీరక్షణ, ఎర్రచందనం పరిరక్షణలో అత్యంత కీలకం కానున్న కందకాల తవ్వకాలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకు�
restrictions on devotees going to Srisailam : నల్లమల్ల అగ్నిప్రమాదం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతం గుండా ప్రయాణించే భక్తులపై ఆంక్షలు విధించారు. శ్రీశైలం వెళ్లే శివస్వాములు అటవీ ప్రాంతంలో ఎక్కడా చలిమంటలు వేయకూడదని ఫారె
Assam Train engine arrest : హత్యల కేసులో ఓ రైలు ఇంజిన్ .దోషిగా తేలింది. దీంతో అధికారులు ఆ రైలు ఇంజన్ ను అరెస్టు చేసి సీజ్ చేశారు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇటువంటి ఆశ్చర్యం కలిగించే ఘటన బహుశా ఇంతకు ముందెప్పుడూ జరిగిఉండిఉండదు. వివరాల్లోకి వెళితే..అసోం ఫారెస్ట్ వ
వాళ్లిద్దరి మతాలు వేరు… అయినా ప్రేమించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు.. ఒకే డిపార్డ్ మెంట్ లో పని చేస్తున్నారు. ఆదర్శంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ పాప పుట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో కలతలు మొ
ప్లాస్టిక్ తో తయారైయిన బాటిల్, కవర్ల వాడాకాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఛత్తీస్ ఘడ్ అటవీ శాఖ మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లో మెుక్కలను పెంచ్చుతూ.. ఒక కొత్త ఆలోచనతో మహిళలకు ఉపాధి కల్పించింది. ఛత్తీస్ ఘడ్ లోని
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలో మరో గుడ్ న్యూస్ వినిపించనుంది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 2500 పోస్టులు భర్తీ చేయనున్నారు. 2020
హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అను�
హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అటవీశాఖలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 200 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలని కేసీఆర�
చండీగఢ్: అడవుల్లో ఉండాల్సిన చిరుత జనావాసాలపై పడి బీభత్సం సృష్టించింది. పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన ఈ ఘటనతో ప్రజలు హఢలెత్తిపోయారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వటంతో ట్రాంక్విలైజర్స్ ఉపయోగించి చిరుతను పట్టుకుని చాట్ బీర్ జూకు తరలించా�
హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. శనివారం ఆయన అటవీశాఖపై ప్రగతి భవన్లో పోలీస్, అటవీశాఖ అధికారుల�