Home » Forest Officers
కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. కళ్లు మూసుకుపోతే మానవ మృగాలు జంతువులనైనా వదలిపెట్టరని మరోసారి రుజువైంది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులిసంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కేవోసీ, కుంటల్ల మీదుగా రోళ్లపాడు వైపు వెళ్లిన పులిని స్థానికులు, ఫారెస్టు అధికారులు ప
జనావాసాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరి ఏరియాలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు హడలిపోయారు.
కోతిని మింగిన కొండచిలువ కదల్లేని స్థితిలో అటవీ శాఖ అధికారుల కంటపడింది. గుజరాత్ లోని వడోదర సమీపంలో ఉన్న చిన్న నదిలో కొండచిలువను గుర్తించిన అధికారులు దానిని బయటకు తీశారు.
పోడుభూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను చెంచులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు చెంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను అటవీ అధికారులపై పోసి నిప్పంటించి ప్రయత్నం చేశారు. ఈ ఘటన న�
Tigers roaming around Villages : గ్రామాల్లోకి పులల సంచారం.. అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పోడు భూముల్లో పెద్ద పులులు తిరగడంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పశువులు, మనుషులపై దాడి చేయడంతో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, గిరిజనులు బిక్కుమంటూ ఇళ్లల్�
కాకుల్లో తెల్లకాకి వేరయా. వెయ్యి నల్లటి కాకుల్లో ఒక్కటంటే ఒక్క తెల్ల కాకి ఉంటే అందరూ దాని వైపే చూస్తారు. కాకి అంటే నలుపు అనే విషయం అందరికీ తెలిసిందే. మరి అటువంటిప్పుడు తెల్లకాకి కనిపిస్తే వింతకాక మరేంటి? మరి అటువంటి తెల్లకాకి కనిపిస్తే జనాల�
హైదరాబాద్ శివార్లలో చిరుత పులి కలకలం రేపింది. మైలార్ దేవ్ పల్లి, బుద్వేల్, కాటేదాన్ పరిసరాల్లోని ప్రజలను
ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడిన ఘటనలో గల్లంతు అయిన ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు మృతి చెందారు. ఆదివారం (డిసెంబర 1) అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో గల్లంతైన ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్లు బాలకృష్ణ, సురేష్ ల మృతదేహాలు లభ
బెంగళూరు : కాళ్లు, చేతులు నరికేస్తా జాగ్రత్త అంటూ ఓ ప్రభుత్వ అధికారిపై ఎమ్మెల్యే బెదిరింపులు వైరల్ గా మారాయి. కర్ణాటకలోని భద్రావతి ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వర బెదిరింపులు సంచలనానికి దారి తీశాయి. కర�