Home » Former
పాక్ మాజీ అధ్యక్షడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను దుబాయ్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. వ్యాధికి సంబంధించి కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే శనివారం(మార్చి-16,
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి వారి నుంచి రూ.5కోట్లు దోచేసిన మాజీ ఐఏఎస్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఉద్యోగాలు
పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..
పాకిస్తాన్ ఒక్క అణుబాంబుతో భారత్ పై దాడి చేస్తే..20 అణుబాంబులతో భారత్ తమ దేశాన్ని నామారూపాల్లేకుండా ఫినిష్ చేస్తుందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని, భారత్ దాడి చేసే ముందే పాక్ 50 అణుబాంబ�
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కి మరో షాక్ తగిలింది. వీడియోకాన్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంకు రుణాల కేసులో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధుత్ లకు వ్యతిరేకంగా సీబీఐ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. 3వే
గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ నిమిత్తం పంటను నాశనం చేస్తున్న పోలీసులను కోటయ్య అడ్డుకున్నాడని..దీనితో వారు లాఠీలతో బాదడంతోనే కోటయ్య మృతి చెందాడని పలువ�
హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జంట నగరాలతోపాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో వరి, మొక్క జొన్న పంటలకు న
జయశంకర్ భూపాలపల్లి : అకాల వర్షాలు రైతన్న నడ్డి విరిచాయి. ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నను వర్షాలు మరింత నష్టాల ఊబిలోకి నెట్టాయి. జనవరి 26వ తేదీ శనివారం కురిసిన వర్షానికి భూపాలపల్లి నియోజకవర్గంలో గణపురం(ము)మండలం బస్వరాజు పల్లి