Former

    అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం

    March 18, 2019 / 10:00 AM IST

    పాక్ మాజీ అధ్యక్షడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను దుబాయ్ లోని ఓ హాస్పిటల్ కు తరలించారు. వ్యాధికి సంబంధించి కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే శనివారం(మార్చి-16,

    రూ.5కోట్లు దోచేశాడు : ఉద్యోగాల పేరుతో మాజీ ఐఏఎస్ మోసం

    March 15, 2019 / 07:08 AM IST

    ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసి వారి నుంచి రూ.5కోట్లు దోచేసిన మాజీ ఐఏఎస్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఉద్యోగాలు

    ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి

    March 7, 2019 / 04:28 AM IST

    పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..

    భారత్ 20 అణుబాంబులేస్తే..పాక్ నాశనమైపోతుంది

    February 24, 2019 / 02:40 PM IST

    పాకిస్తాన్ ఒక్క అణుబాంబుతో భారత్ పై దాడి చేస్తే..20 అణుబాంబులతో భారత్ తమ దేశాన్ని నామారూపాల్లేకుండా ఫినిష్ చేస్తుందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని, భారత్ దాడి చేసే ముందే పాక్ 50 అణుబాంబ�

    చందా కొచ్చర్ కి సీబీఐ షాక్: పారిపోకుండా లుక్ అవుట్ నోటీస్ జారీ

    February 22, 2019 / 10:15 AM IST

    ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్ కి మరో షాక్ తగిలింది. వీడియోకాన్ కంపెనీకి ఐసీఐసీఐ బ్యాంకు రుణాల కేసులో చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్  వేణుగోపాల్ ధుత్ లకు వ్యతిరేకంగా సీబీఐ లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. 3వే

    కొండవీడులో హైటెన్షన్ : రైతు కోటయ్య మృతిపై రాజకీయ దుమారం

    February 20, 2019 / 09:39 AM IST

    గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ నిమిత్తం పంటను నాశనం చేస్తున్న పోలీసులను కోటయ్య అడ్డుకున్నాడని..దీనితో వారు లాఠీలతో బాదడంతోనే కోటయ్య మృతి చెందాడని పలువ�

    వానా వానా వెళ్లప్పా!!  : పంటలకు భారీ నష్టం

    January 27, 2019 / 01:38 PM IST

    హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. జంట నగరాలతోపాటు ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, మెదక్‌  జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో వరి, మొక్క జొన్న పంటలకు న

    అకాల వర్షం అపార నష్టం : భూపాలపల్లి రైతన్న విలవిల

    January 27, 2019 / 12:10 PM IST

    జయశంకర్ భూపాలపల్లి : అకాల వర్షాలు రైతన్న నడ్డి విరిచాయి. ఇప్పటికే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతన్నను వర్షాలు మరింత నష్టాల ఊబిలోకి నెట్టాయి. జనవరి 26వ తేదీ శనివారం కురిసిన వర్షానికి భూపాలపల్లి నియోజకవర్గంలో గణపురం(ము)మండలం బస్వరాజు పల్లి

10TV Telugu News