Former

    మోడీ దీపాల విజ్ణప్తి వెనుక బీజీపీ రహస్య ఎజెండా

    April 5, 2020 / 09:13 AM IST

    కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియ�

    మాజీ కేంద్రమంత్రి బేణీప్రసాద్ వర్మ కన్నుమూత

    March 27, 2020 / 04:13 PM IST

    కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ (79) కన్నుమూశారు. సమాజ్‌ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపక సభ్యుడైన బేణీప్రసాద్ వర్మ ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేణీప్రసాద్…లక్నోలోని ఓ ప్రైవేట్

    షేమ్..షేమ్ : రంజన్ గొగోయ్‌కి చేదు అనుభవం..ఆందోళనల మధ్య ప్రమాణ స్వీకారం

    March 19, 2020 / 06:35 AM IST

    సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. 2020, మార్చి 19వ తేదీ గురువారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు పెద్దఎత్తున నినాదాలు చేశాయి. షేమ్ షేమ్..�

    ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి కన్నుమూత..సీఎం కేసీఆర్ సంతాపం

    March 4, 2020 / 04:51 AM IST

    ఆకాశవాణి మాజీ న్యూస్ రీడ్ శ్రీమతి మాడపాటి సత్యవతి మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, మార్చి 04వ తేదీ ఉదయం ట్విట్టర్ వేదికగా తెలంగాణ CMO ట్వీట్ చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల పాటు మాడపాటి సత్యవతి తన సుస్వరంతో రేడియో వా�

    బ్రిటన్‌లో మాజీ సీఎం కొడుకు అనుమానాస్పద మృతి

    February 12, 2020 / 04:15 AM IST

    అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ కుమారుడు శుబాన్సో (20) యూకేలోని ఓ అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కు శుబాన్సో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కొడుకు. అతను గత కొన్ని రోజులుగా యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్

    కన్హయ్య కుమార్ వాహనంపై రాళ్ల దాడి..ఉద్రిక్తత

    February 5, 2020 / 03:29 PM IST

    JNUSU మాజీ అధ్యక్షుడు, సీపీఐ లీడర్ కన్హయ్య కుమార్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజులుగా ఆయన జన్ గన్ మన్ పేరి�

    పాడె మోసిన నారా లోకేష్ : 10 మంది రైతులు చనిపోతే స్పందించరా

    January 8, 2020 / 02:41 PM IST

    కృష్ణయ్యపాలెంలో గుండెపోటుతో చనిపోయిన కృపానందం అంతిమయాత్రలో టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడె మోశారు. కృపానందం కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన…వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యా�

    EXCLUSIVE:జీఎన్ రావు కమిటీపై మైసూరా : జగన్‌ నిర్ణయాలే నివేదికలో ఉంటాయి..వారికి సొంత ఆలోచనలుండవ్

    December 25, 2019 / 09:13 AM IST

    ఏపీకి  త్రీ క్యాపిటల్స్ ఇష్యూ..జీఎన్ రావు కమిటీపై మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ వేసిన జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ సీఎంకు అనుకూలంగానే ఇస్తుందని తప్ప �

    EXCLUSIVE:రాజధానులపై మైసూరా మాట : రాజధాని కర్నూలులో పెట్టండి, లేదంటే..సీమను ప్రత్యేక రాష్ట్రం చేయండి  

    December 25, 2019 / 08:25 AM IST

    మూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంలో కనుమరుగైపోయిన సీనియార్ రాజకీయ నాయకుడు,మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చ�

    మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మరో కేసు నమోదు

    December 24, 2019 / 09:49 AM IST

    తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పై మరో కేసు నమోదైంది. అనపర్తిలో అంబేద్కర్ విగ్రహం వివాదంలో అనపర్తి డీఎస్పీ హర్షకుమార్ పై పీటీ వారెంట్ ప్రొడ్యూస్ చేశారు.  దీంతో కోర్టు హర్షకుమార్ కు జనవరి 6 వరకు రిమాండ్ విధించింది. కాగా

10TV Telugu News