Home » foundation stone
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీ మండలం ఇనగలూరులో పాదరక్షల కంపెనీ అపాచీకి సీఎం జగన్ శంకుస్థాపన చేసి...ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరించారు. మొదటి దశలో 350 కోట్లు, మరో ఐదేళ్లలో మరో 350 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 43 మంది ఎస్ఐలను బందోబస్త్ విధులకు కేటాయించారు.
మంజీరా నది గోదావరిలో కలవడం ప్రకృతి సహజం పేర్కొన్నారు. గోదావరిని మంజీరాలో కలపడం అద్భుతమన్నారు. సీఎం ఎక్కడ అడుగుపెడితే అక్కడ సస్యశ్యామలం అయిందని తెలిపారు.
దేశంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గుడుపుకునే దందా జరుగుతోందన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపనం చేశారు. సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.
చిన్నారుల కోసం.. టీ డయాగ్నస్టిక్స్ హబ్
సెంట్రల్, స్టేట్ ఏజెన్సీలు ఎస్పీజీ, యాంటీ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ మరో ఐదుగురు కంపెనీలు, యూపీ పోలీసులు వేదిక వద్ద భద్రతను నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఉత్తరాఖండ్లో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలో నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ-డెహ్రాడూన్ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జెవార్లో నిర్మించ తలపెట్టిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో మసీదు నిర్మాణానికి నవంబర్ 25 (గురువారం) ఉదయం 11 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు.