Home » foundation stone
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దక్షిణ భారత తొలి ప్రాంతీయ రాజకీయ పార్టీగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని హస్తినలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణం గురువారం..
కృష్ణానది కరకట్ట విస్తరణ పనులకు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు ఉదయం శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభంకానున్నాయి.
satellite bus terminal in Vanasthalipuram : దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ వనస్థలిపురంలో శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. ఎల్బీనగర్ వనస్థలిపురం జింకల పార్కు సమీపంలో శాటిలైట్ బస్ ట�
CM Jagan laid the foundation stone for development works : రాయలసీమను కృష్ణా నీటితో తడుపుతామని సీఎం జగన్ అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు పూర్తైతే సీమతోపాటు నెల్లూరు, చెన్నైకి నీరు అందుతుందన్నారు. శ్రీశైలంలో 881 అడుగుల వరక
Delhi : foundation stone laid for new parliament today : కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోడీ ఈరోజు భూమిపూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరుగనుంది. ఈ శుభకార్యానికి కేంద్రమంత్రులు..రాజకీయ పార్టీల నేతలతో పాటు పలు దేశాలకు చెందిన ర
CM Jagan lays foundation stone for three reservoirs : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని.. మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్ల పను
CM to lay stone for Ameenabad fishing harbour : ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్భంగా మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రూపొందించే మహత్తర ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుప్థాపన చేయనున్నారు. 2020, నవంబర్ 21వ తేదీ శనివారం వర్చువల్ విధానం ద్వారా..ఫిషింగ్ హార్బర్లకు శంకు�
Telangana new Secretariat : తెలంగాణ అంటేనే గంగాజమునా తహజీబ్ అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మసీదు, చర్చి, గుడిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు కేసీఆర్. ఒకేరోజు అన్ని ప్రార్థనామ�
దశాబ్దాల నాటి రాయలసీమ ప్రజల కల నెరవేరింది. కడప ఉక్కు పరిశ్రమకు సీఎం జగన్ సోమవారం(డిసెంబర్ 23,2019) శంకుస్థాపనం చేశారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని
ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవర�