-
Home » foundation stone
foundation stone
రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. ఆ నిర్మాణాలకు శంకుస్థాపన.. ఇకపై 2వేల మంది ఒకేసారి
శంకుస్థాపన అనంతరం తెలంగాణకు చెందిన జనసేన రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారు.
అమరావతిలో కొత్త బ్యాంకులకు శంకుస్థాపన.. 6,514 ఉద్యోగాల కల్పన
Amaravati : ఏపీ రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.
ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ.. ఎఫ్సీడీఏ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ప్యూచర్ సిటీ డవలప్ మెంట్ అథారిటీ (FCDA) భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
మంగళగిరి ప్రజలకు మంత్రి లోకేశ్ కీలక విజ్ఞప్తి.. వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన
మంగళగిరి నియోజకవర్గంలోని చిన్నకాకానిలో 100 పకడల ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
26 ఎకరాల్లో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణానికి శ్రీకారం
ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి రేవంత్ శంకుస్థాపన.. కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఏయే సౌకర్యాలు ఉంటాయో తెలుసా?
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చాక ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందనున్నాయి.
వావ్.. ఇది సాఫ్ట్ వేర్ కంపెనీ కాదు.. కొత్తగా కట్టే ఉస్మానియా ఆస్పత్రి.. దీని ప్రత్యేకతలు చూడండి...
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 26 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు.
రాడార్ స్టేషన్ నిర్మాణానికి రాజ్నాథ్ సింగ్ భూమి పూజ.. వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు
ఏఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై.గీతను పోలీసులు అరెస్టు చేశారు.
రూ.325 కోట్లతో పనులు… డిసెంబరులోపు పూర్తి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy: తెలంగాణలో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కార్యక్రమం చేపడతామని కోమటిరెడ్డి చెప్పారు.
PM Modi : అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.