Home » foundation stone
Amaravati : ఏపీ రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ప్యూచర్ సిటీ డవలప్ మెంట్ అథారిటీ (FCDA) భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
మంగళగిరి నియోజకవర్గంలోని చిన్నకాకానిలో 100 పకడల ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చాక ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందనున్నాయి.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 26 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తారు.
ఏఐకేఎంఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు వై మహేందర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి వై.గీతను పోలీసులు అరెస్టు చేశారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణలో వారం రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల కార్యక్రమం చేపడతామని కోమటిరెడ్డి చెప్పారు.
తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా 21 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాన చేశారు.
అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై జగన్ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సోమవారం 47 వేల 37 ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.