four students

    JEE Main Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులు

    August 7, 2021 / 07:07 AM IST

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్‌ సెషన్‌, ఉమ్మడి ప్రవేశ పరీక్ష(JEE) ఫలితాలు విడుదలయ్యాయి. 2021కు సంబంధించి జులై 20, 22, 25, 27 తేదీల్లో పరీక్షలను నిర్వహించగా.. 7 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

    East Godavari : గోదావరిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

    June 28, 2021 / 01:14 PM IST

    తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామానికి చెందిన పంతాల పవన్, యర్రంశెట్టి రత్న సాగర్, బండారు నవీన్ కుమార్, ఖండవల్లి వినయ్ అనే నలుగురు 10వ తరగతి విద్యార్థులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు.

    అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రదాడి : నలుగురు విద్యార్థుల మృతి

    March 30, 2019 / 03:01 PM IST

    కాబూల్‌ : అఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పాఠశాలపై రాకెట్‌ దాడి చేయడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. తూర్పు గజనీ ప్రాంతంలోని అందర్‌ జిల్లాలో ఓ పోలీస్ చెక్‌పాయింట్‌ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాకెట్‌ దాడి చ

    స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ : కుర్రాళ్ల ప్రాణం తీసిన అతివేగం

    January 1, 2019 / 07:51 AM IST

    గుంటూరు : అతివేగం నలుగురి ప్రాణం తీసింది. షాపింగ్ కోసం వెళ్లి అనంతలోకాలకు వెళ్లారు. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు లారీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు రూరల్

10TV Telugu News