FOUR

    ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

    May 1, 2019 / 02:13 AM IST

    యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కాలేజీలో పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా బొమ్మలరామారంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ లో పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగించుకు�

    కేరళలో వైఫ్ స్వాపింగ్..నలుగురు అరెస్ట్

    April 30, 2019 / 11:03 AM IST

    కేరళలో వైఫ్ స్వాపింగ్ కల్చర్ మొదలైంది.యూరప్ లోని చాలా దేశాల్లో పార్టీల సమయంలో పరస్పర అంగీకారంతో ఒకరి భార్యతో మరోకరు సెక్స్ చేస్తుంటారు.దీన్నే వైప్ స్వాపింగ్ అంటారు. ఈ కల్చర్ ఇప్పుడు కేరళలో పెరిగిపోతుంది. లైంగిక ఆనందం కోసం భార్యలను మార్చుక�

    ఉగ్రశిబిరంలోనే ఆత్మాహుతి దాడి : ఆరుగురు చిన్నారులు సహా 15మంది మృతి

    April 27, 2019 / 06:04 AM IST

    శ్రీలంకలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఈస్టర్ వేడుకల రోజున మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు టార్గెట్ గా భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సమ్మంతురై ప్రాంతంలో గాలింపు చేస్తుండగా  ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై కాల్పులు జరిపారు.  �

    వికారాబాద్‌లో రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

    April 16, 2019 / 07:59 AM IST

    వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

    అక్రమ మైనింగ్ కేసు : IAS చంద్రకళకు ఈడీ సమన్లు

    January 18, 2019 / 08:18 AM IST

    ఉత్తరప్రదేశ్ అక్రమ ఇసుక  మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి, హమిర్పూర్ జిల్లా మాజీ డీఎం(డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్) బి. చంద్రకళకు శుక్రవారం(జనవరి 18,2019)  ఈడీ సమన్లు జారీ చేసింది.జనవరి 24న రాజధాని లక్నోలోని ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలన�

10TV Telugu News