Home » FOUR
కృష్ణా జిల్లాలోని నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో ఐదో వ్యక్తి ఉన్నట్టు వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ఈ కేసులో ఐదో నిందితుడు ఉన్నాడన్న వార్త
శ్రీకాకుళం జిల్లా గార మండలం పోర్టు కళింగపట్నంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.
చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
మోసం చేసేందుకు సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. కాస్త ఆదమరిచి వాళ్లు చెప్పనట్లు చేశారా? మీ బ్యాంకుల్లో ఉన్న డబ్బులు గల్లంతే… అవును ఇది నిజం.. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు రోజుకు ఏదో ఒక నంబర్ తో ఫోన్ చేసి డబ్బులు నొక్కేందుక�
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. కెన్సస్ సిటీలోని ఓ బార్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్�
తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్ “తలైవీ” లో బాలీవుడ్ నటి, కాంట్రవర్శీ క్వీన్ కంగనా రౌత్ నటించనుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ దీపావళి తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఏఎల్ విజయ�
హైదరాబాద్ ఫలక్ నుమా జైతుల్ మదీన కాలనీలో అర్ధరాత్రి నలుగురు మహిళలు హల్ చల్ చేశారు. వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు మత్తులో తూగుతూ బీభత్స సృష్టించారు. ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను దుర్భాషలాడుతూ ర
పెద్దపల్లి జిల్లా విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి తాతతోపాటు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. సిద్దార్థ, ఆదర్శ్, జిత్తు అనే పిల్లలు వేసవి సెలవుల్లో ఓదెల మండలం కొలనూర్ లో ఉంటున్న తాత కస్తూరి రాజయ్య దగ్గరకు వెళ్లారు. అయితే ముగ్గురు మనవళ్�