Home » france
ఇండియాలో కూడా ఫుట్బాల్కు భీభత్సమైన అభిమానులు ఉన్నారు. అన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు కానీ, కొన్ని సంఘటనలు ఇండియాలోని ఫుట్బాల్ మేనియాను వెలుగులోకి తీసుకువస్తుంటాయి. కేరళలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు ఉదాహరణ. ఆదివారం ఫైనల్ మ్యా�
‘ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్’ ఫీవర్ మన దేశంలోనూ కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా వంటి పట్టణాల్లో అర్జెంటినా గెలవాలని కోరుతూ ఫ్యాన్స్ పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా
ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీ ఫైనల్లో పాల్గొనే నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా, క్రొయేషియా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి.
ఆ దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా కండోమ్ లు ఇవ్వనుంది. ఛీఛీ.. మరీ..చీప్ గా కండోమ్స్ ఇవ్వడం ఏంటి? అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ, దీని వెనుక కారణం తెలిస్తే ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేము.
ప్రపంచాన్ని భయపెడుతోన్న మంకీపాక్స్ మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను లాన్సెట్ జర్నల్ లో ప్రచురించారు. మంకీపాక్స్ సోకిన వారు పెంపుడు జంతువులకూ దూరంగా ఉండాలని చెప
విపత్కర పరిస్థితులను సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఒకటి, రెండు, మూడు దాటి నాలుగో వేవ్ దశకు చేరింది. ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
PM Narendra Modi : 2022 ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి విదేశీ పర్యటన చేయనున్నారు. వచ్చేవారమే ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు.
రష్యా మాజీ అధ్యక్షుడు మరియు రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్ దిమిత్రి మెద్వెదేవ్ ఫ్రాన్స్ ఆర్థిక మంత్రిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈస్టర్న్ యుక్రెయిన్ లో కాల్పుల విరమణ కోసం కలిసి పనిచేయాలని రష్యా, ఫ్రాన్స్ నిర్ణయించాయి..
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అనంతరం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫిబ్రవరి 14-15న అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ కానుండగా అదే సమయంలో జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ పుతిన్ తో భేటీ కానున్నారు