Home » Free Bus Ride
ప్రయాణ సమయంలో ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఆధార్ లాంటి గుర్తింపు పత్రం చూపగానే..(Free Bus Travel Scheme)
లబ్ది పొందిన వారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రభుత్వానికి ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. (Cm Chandrababu)
ఏపీ ఎస్ ఆర్టీసీకి చెందిన 74శాతం బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం రూ.1950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.
జీరో ఫేర్ టికెట్ ను ఎలా జారీ చేయాలో ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు.
అయితే దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు.
ఫ్రీ బస్ జర్నీతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా.