Home » free food
తాజాగా సందీప్ కిషన్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
దేశ రాజధానిలో నిరాశ్రయులకు కేజ్రీవాల్ సర్కార్ అండగా నిలిచింది.
కరోనా కష్టకాలంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు. ఆకలితో బాధపడుతున్న వారి కడుపు నింపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిర్వాహాకులు కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. కరోన�
కరోనా నిర్ధారణ అయి హోంఐసొలేషన్లో ఉన్నవారికోసం తెలంగాణ పోలీసులు ‘సేవా ఆహార్’ పేరిట ఉచితంగా భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ రెండువేల మంది వరకు భోజనాలు అందజేయనున్నారు.
పక్కింట్లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే మన ఇంటి తలుపులు, కిటికీలు మూసేసుకుని బతుకుతున్న రోజుల్లో ఉన్నాం మనం. ఇక మన ఇంట్లోనే ఎవరికైనా పాజిటివ్ అని తేలితే భయం భయంగా బతికే మనస్తత్వాలు మనవి. సొంత వాళ్లే అయినా దగ్గరికి వెళ్లేందుకు కూడా సాహస
Business Man gives free food to the quarantine families : కరోనా వన్..కరోనా టూ అన్నట్లుగా తయారైంది మహమ్మారి జనాల్ని చంపేస్తున్న దారుణ పరిస్థితులు చూస్తుంటే. సీజన్ వన్ లో భయపెట్టిన కరోనా ఇప్పుడు హడలెత్తిస్తోంది. ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లే దొరకని ప�
వడోదర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ - 19 సోకిన రోగులకు హెల్తీ ఫుడ్ అందచేస్తానని..అది కూడా ఫ్రీగానే అంటూ..ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేయడం వైరల్ గా మారింది.
ఈ రోజుల్లో వైద్యం ఎంత కాస్ట్లీగా మారిందో తెలిసిందే. చిన్న చిన్న జబ్బులకే వందలు, వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటిది పెద్ద పెద్ద జబ్బులకు వైద్యం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. పేదలు, మధ్య తరగతి వారిది అలాంటి పరిస్థితే. అలాంటి ఈ రోజుల్లోనూ ఉచితంగ�
సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరం ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పేదల హుందాతనాన్ని కాపాడటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం ఉద్యోగం లేకుండా, ఆకలితో పస్తులు ఉంచ�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించటంతో నిరుపేదలు, కూలీలు, అనాధలు అన్నానికి దూరమై పస్తులుంటున్నారు. వీరి సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్లో ఉచిత భోజన కేంద్రాలు అందుబాటులోకి తీసు�