Home » fruits
ఈ పండు తినటం వల్ల లభించే కొవ్వు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. చర్మకాంతిని పెంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. సహజ యాంటీ బయాటిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ గుణం కలిగిన రామాఫలం వ
ప్రతిరోజు ఒక ఆపిల్ పండును తీసుకోవటం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందించినవారం అవుతాము. తద్వారా మధుమేహం, మానసిక, గుండె సమస్యలను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. రోజుకో ఆపిల్
చాలా మంది డయాబెటిక్ రోగులు కార్బోహైడ్రేట్లతో కూడి ఆహారం తీసుకోవటం మంచిదికాదని బావిస్తారు. దీంతో వాటిని తినటం మానేస్తారు. ఇలా చేయటం అన్నది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కార్బోహైడ్ర
ఎముకల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలలో ఒకటి వయస్సు. పెద్ద వయస్సు వారిలో ఎముకలు బలహీనంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎముకలను బలంగా తయారు చేసుకునేందుకు తీసుకునే ఆహారంలో
పాలీష్ పట్టిన ధాన్యం, ఘన రూపంలో ఉండే కొవ్వులు, చక్కెర, మాసం, వంటి నిత్య ఆహారపు అలవాట్లు కలిగిన వారిలో శాస్వసకోశ సమస్యలతోపాటు,
డ్రముల్లో ఎర్రమట్టి, కొబ్బరి పీచు, కంపోస్ట్ ను, ఇసుకను కలుపుకుని వాటిలో నింపుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే విత్తనాలను కాని, లేకుంటే మొక్కను కానీ నాటుకోవాలి. రోజు కొద్దిగా
జామ ఆకులు, బెరడును ఇటీవలికాలంలో కషాయంగా కాచుకుని చాలా మంది తాగుతున్నారు. దీనివల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కొందరు ఔషద నిపుణులు సూచిస్తున్నారు.
ఎండు ద్రాక్షా ను తీసుకోవటం ద్వారా ప్లేట్ లెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఐరన్ 30శాతం ఉంటుంది. ప్లేట్ లెట్ల సంఖ్య పెరగటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
కరోనా కష్టకాలంలోనూ బాధితులకు అండగా నిలుస్తున్నాయి కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు. ఆకలితో బాధపడుతున్న వారి కడుపు నింపుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి నిర్వాహాకులు కరోనా బాధితులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. కరోన�
భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాల్లో తేలింది. అందుకే ఏమేం చేయకూడదో తెలుసుకుందాం..