Home » G20 Summit
ఈ నేపథ్యంలో తాజా బ్రిక్స్ సమావేశానికి కూడా పుతిన్ హాజరు కాలేదు. బుధవారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ నేతల సమావేశంలో వ్యక్తిగతంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు
గతేడాది నవంబర్లో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు విందులో కలుసుకున్న తాజాగా ఆసక్తిగా మారింది. ఆ సందర్భంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది
కశ్మీర్ - శ్రీనగర్ లో జరుగుతున్న G20 సదస్సు కార్యక్రమానికి హాజరయిన చరణ్ గురించి సెంట్రల్ మినిస్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. రామ్చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనుకుంటా.
G20 సదస్సులో ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ కోసం ఏర్పాటైన 17 దేశాల సభ్యులు ఉన్న ప్యానెల్ లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు.
G20 Summit: భారత్లో వచ్చే ఏడాది సెప్టెంబరులో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ఐఎస్బీటీ సమీపంలోని హనుమాన్ మందిర్ వద్ద నివసించే 1,000 మందికిపైగా యాచకులను జనవరిలో నైట్ షల్ట
G20 Summit in Bali: ఇండోనేషియా రాజధాని బాలిలో మూడురోజుల పాటు జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు దేశాల అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చలు జరిపారు. భారత సంతతికి చెందిన వ్యక్తి రిషి సునాక్ బ్రిటన�
బాలిలో జీ20 సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ‘సుత్తి’ అందజేశారు ఇండోనేషియా అధ్యక్షుడు.దీని వెనుక కారణం ఏమంటే..
ఇండోనేషియాలోనే బాలిలో జరిగే జీ20 సదస్సులో రష్యాపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తీవ్రంగా మండిపడ్డారు. యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్ధం అనాగరికమైనదంటూ దుయ్యబట్టారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సునక్ఈ సదస్సు కు పుతిన్ వచ్చి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి పట్టుతప్పి కింద పడబోయారు. ఇండొనేషియాలోని బాలీలో జీ20 సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ఆయా దేశాల అధినేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాలీలోని తమన్ హుటాన్ రాయ అటవీ పార్కులో ఏర్
జీ20 సదస్సులో ప్రధాని మోడీతో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మాటా మంతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్.