Home » G20 Summit
సెంట్రల్ ఢిల్లీలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మార్కెట్లు, మద్యం దుకాణాలు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై ఆంక్షలు విధించడంతో అవన్నీ మూతపడ్డాయి.
G20 సమ్మిట్ కోసం భారత వైమానిక దళ (IAF) అధికారి చేసిన అద్భుతమైన స్కైడైవింగ్ ప్రదర్శన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ ప్రదర్శన మార్చిలో జరిగినప్పటికీ G20 సమ్మిట్ ప్రారంభమవుతున్న సందర్భంలో ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.
జీ20 సమ్మిట్కు హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద నేతలు ఢిల్లీకి వచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, అతిథులందరికీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలుకుతున్నారు
జి 20 సదస్సు సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ కు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. వీరితోపాటు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా విందుకు ఆహ్వానించారు....
ఈ కారు 0.44 మాగ్నమ్ బుల్లెట్ వరకు ఆగగలదు. ఇది రాత్రి సమయంలో దృష్టి, టియర్ గ్యాస్ గ్రెనేడ్ విసిరే లక్షణం కలిగి ఉంటుంది. కారులో ఆటోమేటిక్ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ, దాడి జరిగినప్పుడు కారులో బ్లడ్ ఫ్రిజ్ ఉంటుంది.
జీ20 సమ్మిట్కు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్
ఢిల్లీలోని అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటలవరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్ లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించార�
ఇదే సమయంలో ఇండియాతో కూడా డ్రాగన్ దేశం కావాలని కయ్యానికి దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సహా ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు చైనాలో భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ కొత్త వివాదానికి తెరలేపింది.
ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. అనంతరం మార్చి 2023న పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాకు అక్రమంగా పిల్లలను తీసుకెళ్లాడని రష్యా అధ్యక్షుడిపై ఆరోపణలు ఉన్నాయి
G-20 సదస్సుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా కోతులపై కూడా దృష్టి సారించింది. అచ్చం కొండముచ్చుల్లా అరిచే ఉద్యోగుల్ని రంగంలోకి దింపింది.