Home » gachibowli
భార్యా భర్తలమధ్య విబేధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యపై పగ పెంచుకున్న భర్త భార్యను హతమార్చేందుకు అత్తగారింటికెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో తన బావమరిదిపై దాడి చేస
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదం నెలకొంది. రోలింగ్ షట్టర్ లో ఇరుక్కుని బాలుడు చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. షోరూం నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్త
కరోనా వార్డులో కేర్ టేకర్ గా చేరి... కరోనాతో పోయిన శవాలపై ఉన్నబంగారాన్ని. ఐసీయూలో ఉన్నపేషెంట్ల బంగారాన్ని దోచుకున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆస్పత్రుల్లో పేదలకు ఖరీదైన ట్రీట్మెంట్ను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వం.. మరిన్ని ఆస్త్రులను నిర్మించాలని డిసైడ్ అయ్యింది. రాజధాని చ�
కరోనా వైరస్ కట్టిడిలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తంగా ఉందని పురపాలక ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు ఆయన గచ్చిబౌలీ టిమ్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 150 కరోనా పడకలను ప్రారంభించారు.
chalasani srinivas daughter : ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ys sharmila shift to gachibowli: తెలంగాణలో మరో కొత్త పార్టీ ప్రారంభం కానుందా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారా? షర్మిల కొత్త పార్టీకి రంగం సిద్ధమైందా? అంటే, అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇన్నాళ్ల�
road accident at Hyderabad,Gachibowli : ఆదివారం తెల్లవారుఝూమున గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలీలోని విప్రో సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, ఓ కారును ఢీ కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా. మరోక వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో కన్నుమూశాడ�
AMB Cinemas: మహమ్మారి కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. కోవిడ్ కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా కుదేలైంది. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్స్ మూతపడ్డాయి. దాదాపు ఎనిమిది నెలల పాటు సినీ కార్మికులే కాదు.. నటీనటులు, సాంకేతిక నిపుణులు �
నేరస్తుల ఆటకట్టించడంలో పోలీసులు మరో ముందడుగు వేశారు. ఆధునిక టెక్నాలజీతో… కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా.. 5వేల కెమెరాల్లో రికార్డ్ అయ్యే విజువల్స్ ఏక కాలంలో చూడవచ్చు. సిటీలో ఏ మూలన చిన్న ఘటన జరిగినా వెంటనే అలర్ట్ కావచ