-
Home » Gaddam Prasad Kumar
Gaddam Prasad Kumar
తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డికి షాక్.. మండలి నుంచి సస్పెన్షన్
September 8, 2026 / 06:48 PM ISTTelangana Assembly : స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్సీలను ఈ…
స్పీకర్ వ్యాఖ్యలపై తాతా మధు క్లారిటీ.. అసలు ఆయన ఎవరు? విద్యార్థి ఉద్యమం నుంచి ఎమ్మెల్సీగా..!
September 7, 2026 / 06:42 PM ISTMLC Tata Madhusudan : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసుల తీరుపైనే ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. ఆయన…
అందరికీ క్లీన్చిట్..! బీఆర్ఎస్ వాట్ నెక్ట్స్..? కోర్టులు అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా?
March 11, 2026 / 09:43 PM ISTపలుసార్లు స్పీకర్ తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం..సభాపతి కూడా విచారణకు సమయం కోరడంతో..వేటు వేస్తారని బీఆర్ఎస్ కూడా బలంగా నమ్మింది. ఒకానొక టైమ్లో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ బై ఎలక్షన్స్కు కారు పార్టీ…
నిజాం కాలేజీలో స్పీకర్కు సన్మానం చేస్తాం - పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
March 11, 2026 / 04:25 PM ISTస్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంచి వారు, ఆయనపై మాకు గౌరవం ఉంది అని కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ ఎలా చెప్తే స్పీకర్ అలా నడుస్తున్నారని విమర్శించారు.
సడెన్గా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆంతర్యమేంటి? బెర్త్ పక్కానా?
March 6, 2026 / 08:29 PM ISTఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కలవమని రాహుల్ గాంధీ చెప్పడంతో గడ్డం ప్రసాద్లో మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. మరి స్పీకర్ను రాహుల్ ఢిల్లీకి పిలిచింది..
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
February 3, 2026 / 02:13 PM ISTKadiyam Srihari : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు
January 19, 2026 / 02:09 PM ISTఅన్ని పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 6కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్కు ఇదే లాస్ట్ చాన్స్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
January 16, 2026 / 01:14 PM ISTMLA Defection Case : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వాళ్లు పార్టీ ఫిరాయించినట్టు ఆధారాల్లేవ్.. అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లు కొట్టేసిన స్పీకర్
December 17, 2025 / 04:18 PM ISTఅనర్హత పిటిషన్లపై ఎల్లుండితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇవాళ తీర్పు వెలువరించారు.
కడియం, దానంలకు మరోసారి స్పీకర్ నోటీసులు.. అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే..!
November 20, 2025 / 02:00 PM ISTTelangana : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ ..