Home » Galwan
ఇండియా-చైనా బోర్డర్ అగ్రిమెంట్ లో అసలేముంది? ఈ డీల్ సక్సెస్ అవడం అంటే భారత్ ఖాతాలో గొప్ప విజయం పడినట్లేనా?
గాల్వన్ ఇష్యూ పై సినిమా రాబోతుంది. ఇప్పటికే గాల్వాన్ సమస్యపై పలు పుస్తకాలు వచ్చాయి. ప్రముఖ జర్నలిస్ట్ లు శివ్ అరోరా, రాహుల్ సింగ్ లు 2020లో జరిగినా గాల్వాన్ సమస్య పై రాసిన 'ఇండియాస్ మోస్ట్ ఫియర్ లెస్ 3' అనే పుస్తక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తు�
‘‘నేను కల్నల్ అశోక్ సింగ్ చేసిన ట్వీట్ ను మాత్రమే సమర్థించాను. అంతేగానీ, రిచా చద్దా ట్వీట్ ను కాదు. నేను ఆర్మీని ఎగతాళి చేస్తున్నానని అనడం సరికాదు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆర్మీ సిద్ధంగా ఉంటే మరి బీజేపీ అందుకు అనుమతి ఎందుకు ఇవ�
బాలీవుడ్ బ్యూటీ 'రిచా చద్దా' తీవ్ర వివాదంలో చిక్కుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చేసిన ప్రకటనపై రిచా చద్దా తన ట్విట్టర్ ద్వార�
తేడాది గాల్వన్ లోయలో సరిహద్దు వివాదం నెలకొన్నా..చైనా యాప్స్పై కేంద్రం నిషేధం విధించినా ఆ దేశం నుంచే అత్యధికంగా భారత్ దిగుమతులు చేసుకున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.
china cyber attack on india: సరిహద్దుల్లో కవ్వింపులు మానని డ్రాగన్ కొత్త స్కెచ్ వేసింది. ఇండియాపై కనిపించని దెబ్బకొట్టేందుకు ప్లాన్ అమలు చేసింది. ఏకంగా సైబర్ దాడులకు తెగబడింది. విద్యుత్ వ్యవస్థపై చైనా టార్గెట్ చేసింది. ఆయుధాలతో కాకుండా కనిపించని విధంగా దెబ
TASS గతేడాది జూన్ లో తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైనట్లు భారత్ అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాటి ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారనేదానిపై ఇప్పటికీ ఓ సృష్టత లేదు. భారత్ సైనికుల భీకర
Galwan Hero గతేడాది జూన్-15న తూర్పు లఢఖ్ లోని వాస్తవాదీన రేఖ వద్ద గల గల్వాన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు కేంద్రం అరుదైన అవార్డు అందించి ఆయన త్యాగాన్ని గౌరవించింది. ఆయనకు దేశపు రెండవ అత�
US stands with India, says Mike Pompeo భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అంకానికి తెరలేచింది. ఇవాళ(అక్టోబర్-27,2020) ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భారత్- అమెరికా రక్షణ, విదేశాంగశాఖల మంత్రుల మధ్య జరిగిన టూ ప్లస్ టూ సమావేశంలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కీలకమైన బ
లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్(ఎల్ఏసీ) కంట్రోల్ వద్ద ఇండియా-చైనా బలగాల మధ్య వాదనలు తగ్గుముఖం పట్టాయి. ఇరు బలగాలు గాల్వాన్ ఏరియాలోని PP14వద్ద వెనుదిరగడం మొదలుపెట్టారు. హాట్ స్ప్రింగ్స్ సెక్టార్లు PP15, PP17Aవద్ద ఇలాంటి ఘటనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయ